మంగళవారం జరిగిన జీవితమే ఒక టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్కి అందరి మైండ్ బ్లాక్ అయింది. ఈ టాస్క్ను మొత్తం మూడు భాగాలుగా విభిజించాడు. బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. అంటూ మూడు భాగాలుంటాయ�
మంగళవారం జరిగిన జీవితమే ఒక టాస్క్ మొదటి రౌండ్ ఆటలో శ్రీరామచంద్ర తన స్ట్రాటజీని ప్లే చేశాడు. ముందుగా వచ్చినా కూడా సేఫ్ జోన్లోకి అడుగుపెట్టలేదు. అతని చేతిలో కాజల్ బొమ్మఉండడంతో శ్రీరామ్, కాజల్ డేంజర్ �
బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడో చెప్పడం చాలా కష్టం. నామినేషన్లో ఉన్న వాళ్లని సేవ్ చేస్తాడు. సేవ్ అయిన వాళ్లని తీసుకెళ్లి నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ గేమ్ ఎంతైన థ్రిల్లింగ్ గేమ్ అనే చె�
గత సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ది హౌజ్గా అవినాష్ గుర్తింపు తెచ్చుకోగా, ఈ సీజన్లో లోబోకు ఆ గుర్తింపు దక్కింది. ఉన్నన్ని రోజులు హౌజ్మేట్స్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. అతడు హౌస్లో చేసే కామెడీకి �
నామినేషన్ ప్రక్రియలో సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు. విశ్వ.. ప్రియాంక, మానస్లను నామినేట్ చేశాడు.ప్రియాంక గురించి మాట్లాడుతూ. నువ్వు నా కండబలం గురించి మాట్లాడుతూ నామినేట్ చేయడం బాగోలేదని అన్
బిగ్ బాస్ కార్యక్రమంలో నామినేషన్కి సంబంధించిన ప్రక్రియ చాలా హాట్గా నడిచింది. రవి.. మానస్, కాజల్లను నామినేట్ చేశాడు. లోబోకి నా గురించి చెడుగా చెప్పి మళ్లీ అది చెప్పడం నాకు నచ్చలేదు అని అన్నాడు. ఇక �
బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్గా 8 వారాలు పూర్తి చేసుకుంది. సోమవారం 9వ వారంకి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ జరిగింది.ఇందులో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దర్ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాల
బిగ్ బాస్ సీజన్5 కార్యక్రమంకి సంబంధించిన లీకుల పర్వం కొనసాగుతుంది. ఒక రోజు ముందుగానే ఎవరు కెప్టెన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు నామినేషన్లో ఉంటారనే విషయాలు తెలిసిపోతున్నాయి. ఆదివా�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. దీపావళి సందర్భంగా సాగిన నాలుగు గంటల షోలో పలువురు సెలబ్రిటీలు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మరోవైపు హౌజ్మేట్స్ కూడా అందంగా రెడీ అయి మ�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం సక్సెస్ ఫుల్గా 8 వారాలు పూర్తి చేసుకుంది. గతంలో ఎలిమినేట్ అయిన ఏడుగురు కంటెస్టెంట్స్లో ఆరుగురు మహిళలే కాగా, ఎనిమిదో వారం కూడా మహిళా కంటెస్టెంట్ని బయటకు పంపుతార�
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. 50 రోజులకి పైగా సాగిన ఈ షోలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాహకులు ప్రేక్షకులకి పసందైన వినోదం అందించేందుకు బాగ
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం సగం రోజులు పూర్తి చేసుకుంది. 19మందితో షో ప్రారంభం కాగా, ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఆరుగురు మహిళా కంటెస్టెంటే. ఇక ఎనిమిదో వారం నామ�
బిగ్ బాస్ హౌజ్లో శనివారం నాగార్జున చాలా సీరియస్గా కనిపించారు. హౌజ్మేట్స్ ని ఓ ఆట ఆడుకున్న నాగార్జున ఆ తర్వాత వైకుంఠపాళి గేమ్ ఆడించాడు. అనంతంరం ‘మెడలో మోత- సరిపోయే సామెత’ గేమ్ ఆడించాడు. ఇందు�
బిగ్ బాస్ హౌజ్లొకి వచ్చాక నాగార్జున అతనితో చెడుగుడు ఆడుకుంటున్నాడు.చాన్స్ దొరికినప్పుడల్లా ఆయనపై ఫుల్ ఫైర్ అవుతున్నాడు. కన్నింగ్, గుంటనక్క, మోసగాడు, ఇతరుల ఆటను ప్రభావితం చేసే వ్యక్తి అంటూ దోషిలా
బిగ్ బాస్ హౌజ్లో కంటెస్టెంట్ కంట్రోల్ తప్పడంతో నాగార్జున ఒక్కొక్కరికి చురకలు అంటించారు. ముందుగా కెప్టెన్ అయిన షణ్ముఖ్ని అభినందించాడు.అలానే ఇంటి నుండి వచ్చిన లెటర్స్ త్యాగం చేసిన వారిని చప్ప�