నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూంలోకి సిరి, అనీ మాస్టర్లు వెళ్లగా వారికి కాజల్, షణ్ముఖ్ లెటర్స్ అందాయి. ఇందులో కాజల్ కోసం ఆమె భర్త విజయ్ లెటర్ను పంపించగా.. షణ్ముఖ్ కోసం అతని తల్లి లెటర్ పంప�
బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరికి ఇంటి నుండి లెటర్స్ రాగా, ఒకరు లేఖను పొందుకునే అవకాశం ఉండగా, మరొకరు వదులుకోవాల్సి వచ్చింది. మొదటగా పవర్ రూంలోకి మానస్, శ్రీరామ్ వెళ్లగా వారికి
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం సక్సెస్ఫుల్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ కాగా, సోమవారం జరిగిన 51వ ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు.�
ఏడో వారంలో ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన ప్రియతో నాగార్జున ఓ ఆట ఆడించాడు. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కుల
ఈ వారం ఎలిమినేషన్లో నాగార్జున సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు స్టేజ్పైకి వస్తారేమోనంటూ నాగార్జున అనడంతో అంతా షాక్ అయ్యారు. నామినేషన్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్
సన్ డే ఫన్ డే .. బిగ్ బాస్ హౌజ్లో నాగార్జున ఆ రోజు వెరైటీ ఆటలు ఆడిస్తూ ఒకరిని ఎలిమినేట్ చేస్తుంటారు. తాజా ఎపిసోడ్లో మొదటి టాస్క్లో పట్టుకోండి చూద్దాం అనే ఆటను ఇచ్చాడు. ఈ టాస్క్లో హౌజ్ మేట్స్ రింగ్లో
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టార్స్ ఒక్కొక్కరుగా కన్నుమూస్తుండడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్ను మూశారు. 64 ఏండ్ల రాజబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో �
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చాలా రసవత్తరంగా సాగుతుంది.ముఖ్యంగా ఎలిమినేషన్ అంశం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ నుండి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, వీరిలో ఐదుగురు
ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్గా ఎక్కువ మంది నాగార్జున పేరుని ఎంపిక చేయగా, అందుకు విశ్వ ఫీలయ్యాడు. రవి .. ప్రియాంకని వరస్ట్ పర్ఫార్మర్గా తెలియజేయగా, సిరి.. కాజల్ను, విశ్వ.. టాస్క్ల్లో జీరో అంట
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఏడో వారం చివరి దశకు చేరుకుంది. 19 మంది సభ్యులలో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ కాగా, నేడు మరొకరు హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు. అయితే శనివారం కావడంతో నాగార్జున పుష�
బిగ్ బాస్ హౌజ్లో ఉన్న ఇంటి సభ్యులు తమ జీవితంలో ఏర్పడ్డ అడ్డంకులు గురించి వివరించారు.ముందుగా మట్లాడిన సన్నీ.. తను ఎన్నోఅవమానాలు ఎదుర్కొన్నట్టు తెలియజేశారు. అమ్మ పేరు కళావతి.ముగ్గురు అబ్బాయి�
జెస్సీ ఆటను సరిగా అర్ధం చేసుకోకుండా ఆడినందుకు కెప్టెన్సీటాస్క్లో అనర్హుడిగా ప్రకటించారు బిగ్ బాస్.దీంతో షణ్ముఖ్ తెగ ఫీలయ్యాడు. ఇద్దరూ కలిసి తనను ఎదవను చేశాడంటూ షన్ను ఫీలయ్యాడు. ఫ్రెండ్ అనుకుని �
కెప్టెన్సీ కోసం బంగారు కోడి పెట్ట అనే టాస్క్ జరుగుతుండగా, ఈ టాస్క్లో జెస్సీకి బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. హౌస్లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని, ఈ
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో హౌజ్మేట్స్ ప్రవర్తన అందరికి చిరాకు తెప్పిస్తున్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడడం,ఒకరిపై ఒకరు దూషించుకోవడం ప్రేక్షకులకి కూడా ఏ మాత్రం నచ్చడంలేదు. బిగ్ బాస్ హ
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతుంది. సోమవారం అంటే నామినేషన్ రచ్చతో హౌజ్ అంతా వేడెక్కిపోతుంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియను కాస్త విభిన్నంగా డిజైన్ చ�