బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లలో సిరి ఇతర కంటెంస్టెంట్స్ తో కలిసి డ్యాన్స్ చేయడం షణ్ముఖ్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. స్కిట్ చేసే క్రమంలో సిరి.. షణ్ముఖ్ని పిలిచిన అతను రాకుండా పంచ్ డైలాగులు వ
బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హౌజ్మేట్స్కి వినూత్నమైన టాస్క్లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందుల
బిగ్ బాస్ హౌజ్ లో శ్రీరామ్, కాజల్ మధ్య జరిగిన డిస్కషన్ తర్వాత సన్నీ.. ఆ ఇద్దరిని కలిపే ఉద్దేశం చేశాడు. శ్రీరామ్ మాత్రం కాజల్తో మాట్లాడేందుకు ఇష్ట పడలేదు. అనంతరం టాప్-5లో ఎవరు ఉంటారు? అని గార్�
సీన్ రీ క్రియేషన్ టాస్క్ ఏమో కాని సన్నీపై ఉన్న కోపం మొత్తాన్ని సిరిపై తీస్తూ కనిపించాడు షణ్ముఖ్. మధ్యలో ఆమె తల్లిని కూడా తీసుకొచ్చి మాట్లాడాడు. ఓ సందర్భంలో సిరి ఏమనలేక కన్నీరు కూడా పెట్టుకుంద
సన్నీ చేసిన పనులకు చాలా కోపంతో షణ్ముఖ్ ఉండగా, ఆయన దగ్గరకు హమీదా గెటప్లో వెళ్లి మనకి ఎవరిమీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ల మీద అరుస్తాది.. అని సెటైర్ వేస్తాడు.. ఆ మాటతో దోసెలు వేస్తున్న షణ్ముఖ్కి సర్ర�
రీ క్రియేటషన్ టాస్క్లో భాగంగా తనని ఇమిటేట్ చేస్తున్నందుకు షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వెక్కిరిస్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు షణ్ముఖ్.. నేనేం వెక్కిరించా యూటర్న్ తీసుకుని వెళ్లావ్ అన
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 95వ ఎపిసోడ్కి చేరుకుంది. ఎపిసోడ్ మొదట్లో కాజల్- మానస్లు కాసుపు ముచ్చటించుకున్నారు. షణ్ముఖ్.. సిరిని ప్రతి ఒక్క విషయంలో కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మానస్ �
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో ఫస్ట్ నుండి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే విషయంలో కాస్త క్లారిటీ ఉన్నా.. బిగ్ బాస్ కొంతమంది పేర్లను సీక్రెట్ గా ఉంచారు. అలా సీక్రెట్ గా ఉంచిన పేర్ల�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం నుండి 13వ కంటెస్టెంట్గా బయటకు వచ్చిన ప్రియాంక ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటుంది. దాదాపు 91 రోజులు హౌజ్లో ఉండి నువ్వంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేశావు అంటూ పల�
సోమవారం బిగ్ బాస్ ఎపిసోడ్ సగం సిరి వేరే గ్యాంగ్తో మాట్లాడడం వలన షణ్ముఖ్ ఎలా మారిపోతున్నాడో చూపించారు. సిరి దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఆమెకు గీతోపదేశం చేసాడు షణ్ముఖ్. మనిద్దర్నీ దూరం చేయాలని వ
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో మొదటి నుండి సిరి, షణ్ముఖ్ జంటగా ఆడుతూ వస్తున్న విషయం తెలిసిందే. సిరి తనతో కాకుండా హౌస్లో ఉన్న ఎవరితో క్లోజ్ అయినా మన ఇగో మాస్టర్ షణ్ముఖ్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడ�
ఆదివారం జరిగిన ఫన్ కార్యక్రమంలో బిగ్ బాస్ హౌజ్మేట్స్తో సరదా గేమ్స్ ఆడించాడు నాగార్జున. ఇందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకుని పాటలు పాడాలి. దాన్ని మిగతా టీం సభ్యులు కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ ఆటలో �
సెప్టెంబర్ 5న 19 మంది సభ్యులతో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. రెండు వారాలలో షోకు తెరపడనుంది. ప్రస్తుతం హౌజ్లో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో విన్నర్ అవు