గెలిచేదెవరు? ఓడేదెవరు? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాల పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు గ�
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ప్రజలకు అత్యవసర పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే ప్రజలు తమ పార్టీని గెలిపించుకోవడానికి కృతనిశ్చయానికి వచ్చారు.
కేవలం ఎన్నికలప్పుడే వచ్చి మాటలు చెప్పే మనిషిని కాదని, ఆపదని తెలిస్తే వాలిపోతానని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. శుక్రవారం ఉదయం తట్టిఅన్నారం జీవీఆర్కాలనీలో పలు కాలనీల ప్రత
కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మండలంలో భువ నగిరి సీపీఎం అభ్యర్థి పర్యటన ఆదివారం కొనసాగింది. మంథన్ గౌరెల్లి, మాల్, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి, �
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురసరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జ�
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా�
‘అలవికాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అనతికాలంలోనే పరిపాలనలో అట్టర్ఫ్లాప్ అయ్యింది. మూడు నెలల పరిపాలనే ఇందుకు ఉదాహరణ. ఆరు గ్యారెంటీలు అని ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్క హామీ సక్కగా అమల
భువనగిరి పార్లమెంట్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో ఆర్వో హన్మంతు కె.�
లోక్సభ ఎన్నికల్లో అటు నల్లగొండ, ఇటు భువనగిరి నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్
పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సన్నాహక సమావేశాలు పూర్తి చేసి ప్ర
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఈ నెల 6వ తేదీ నుంచే మొదలుపెట్టింది.
ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియకు అందరూ సహకరించాలని, నామినేషన్ల దాఖలు సమయంలో నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు.
ఎంపీ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేస్తామని బీఆర్ఎస్ కొంగరకలాన్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క�