Covid | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐదుగురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బారిన పడ్డ ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆ
Bhupalapally | భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కళ్యాణార్థం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయం చేయడం సరికాదు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెకంటరమణారెడ్డి పేర్కొన్నారు.
CM KCR | ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు రూ. 1000 కోట్లు పంచారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు బోనస్, లాభాల వాటా కింద 32 శాతం ఇచ్చిందని కేసీ
Warangal | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొల�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మ బరాజ్ ( మేడిగడ్డ ) వద్ద ఒక పిల్లర్ కొంచెం కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్ కుంగ�
Lakshmi Baraj | లక్ష్మీ బరాజ్ వద్ద జరిగిన సంఘటనపై మేడిగడ్డ ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు శనివారం రాత్రి వివరణ ఇచ్చారు. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్పై శనివారం సాయంత్రం సమయంలో పేలుడు వంటి శబ్దం వచ్�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట
Road Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగు�
Satyavathi Rathod | భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను మంత్రి పరిశీలించారు.
రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన సాద లక్ష్మి (65) గురువార
మోరంచపల్లి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరు. వారం నుంచి రోజూ వానలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఆ ఊరి జనం బుధవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత అలజడి.. ఇండ�
మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్టు చేశారు. మహదేవపూర్ రోడ్డులోని కాటారం ఫారెస్ట్ చెక్పోస్టు దగ్గర బుధవారం సాయంత్రం నిర్వహించిన
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.