Road Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగు�
Satyavathi Rathod | భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను మంత్రి పరిశీలించారు.
రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన సాద లక్ష్మి (65) గురువార
మోరంచపల్లి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరు. వారం నుంచి రోజూ వానలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఆ ఊరి జనం బుధవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత అలజడి.. ఇండ�
మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్టు చేశారు. మహదేవపూర్ రోడ్డులోని కాటారం ఫారెస్ట్ చెక్పోస్టు దగ్గర బుధవారం సాయంత్రం నిర్వహించిన
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
Errabelli Dayaker Rao | భూపాలపల్లిలో రూ. 312 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్తో ప�
నగరం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వలయం.. గ్రేటర్లో నిమిషమైనా.. చీకట్లను కమ్మనివ్వదు. తెలంగాణ ఏర్పడే నాటికి కనీసం ఐదు మెగావాట్లకు దిక్కులేని స్థితి నుంచి ఇప్పుడు రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడని స్థితిక�
Minister Dayakar Rao | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఎంతో ఉపయోగమని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీని మ
జయశంకర్ భూపాలపల్లి : మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. డిజిటల్ విద్యా బోధనను మెరుగు పరచాల
జయశంకర్ భూపాలపల్లి : దేవుడు ప్రసాదించిన నార్మల్ డెలివరీలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఫలానా రోజే తనకు డెలివరీ కావాలని మీ అ
జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో �
జయశంకర్ భూపాలపల్లి : రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ