తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు.
Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణిలో అక్రమాలు జరిగినట్లు రుజువైతే అలిపిరి వద్ద తల నరక్కుంటానని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ భూమన కరుణాకర్ రెడ్�
Fact Check | తిరుమల అలిపిరి వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ విభాగం వెల్లడించింది. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్ణంగా
Tirumala | తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేసి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Tirumala | భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Tirumala | తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక�
IAS Srilakshmi | ఐఏఎస్ శ్రీలక్ష్మీని అవినీతి అనకొండ అంటూ పరోక్షంగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Bhumana Karunakar Reddy | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి అవిన�
TTD | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి లేద�
TTD | టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు.
Bhumana Karunakar reddy | ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువయ్యిందని టీటీడీ మాజీ చైర్మన్ , వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
Tirupati | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. మాజీ మంత్రి భూ�
Bhumana Karunakar Reddy | తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మెజారిటీ కార