తిరుమలలో ఈ నెల 3 నుంచి 5 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. అక్కడ జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించ
TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తయారు చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి విక్రయించనున్నది. అలాగే లక్ష్మీకాసులను సైతం తయారు చేసి విక్రయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవ�
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు �
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ (CM KCR) మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వారి అడుగుజాడల్లో పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ�
భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిర�