MLC DasoJu | భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద శ్రవణ్కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘ�
Srisailam Temple | ఈ నెల 7న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 8న ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్త�
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి ఓ కుటుంబం కానుకగా బంగారు హారాలను కానుకగా సమర్పించింది. నెల్లూరుకు చెందిన అచ్యుత వేంకట స్వాయి మాధవ శశాంక్ కుటుంబీకులతో కలిసి దేవస్థానానికి మూడు హారాలను అందజేశారు. పగడా
Srisailam | శ్రీశైల క్షేత్రంలోని మూడు భవనాలు శిథిలావస్థకు చేరగా.. వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలోని పెద్దసత్రం, పొన్నూరు పత్రం, శివసదనం భవనాలు చాలా సంవత్సరాల కిందట �
Mohan Bhagwat | శ్రీశైలం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీశైల క్షేత్రాని దర్శించుకున్నారు. ఆలయ రాజ గోపురం వద్దకు ఆయనకు ఈవో శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్కు సమీపంలోని ఉన్న బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధ్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ పాలక వర్గం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్న�
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.4.14కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్ఠమైన నిఘానేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ�
Srisailam | శ్రీశైలం : కార్తీక మాసోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. కార్తీక తొలి సోమవారం సందర్భంగా ఆది
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నుంచి శరన్నవరాత్రి వేడుకలు మొదలవనున్నాయి. వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
Minister RK Roja | శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను ఏపీ మంత్రి రోజా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న, ఆలయ