శ్రీశైలం : శివన్నామస్మరణతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మార్మోగింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల న
శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకలు వైభవంగా �
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రాభివృద్ధికి ఆలయ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పక సహకరించాలని ఆలయ ఈవో లవన్న కోరారు. శనివారం పరిపాలనా భవనంలో వ్యాపార సంఘంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురో�
శ్రీశైలం : ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక ప�
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి చైత్రమాసంలో జరిగే సాత్వికబలి కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా కొబ్బరికాయలు సమర్పించారు. దేవస్థానం ఆనవాయితీ ప్రకారం.. మంగళవారం ఉదయం స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వ�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జ�
శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్�
శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలోని హుండీలను శుక్రవారం అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కించారు. పటిష్టమైన నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు, �
శ్రీశైలం : మల్లికార్జున స్వామి భక్తులకు శ్రీశైలం దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 17 నుంచి ఆలయంలో ఐదు రోజుల పాటు స్పర్శదర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశ�
శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మౌలిక సద
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి ప్రత్యేక అభిష