ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంఈవో ఉషారాణి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
CMO Balu Yadav | ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు పరిశుభ్రతను పాటిస్తూ భోజనాన్ని తయారు చేయాలని కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బాలు యాదవ్ కోరారు.
పిల్లలు చదువుతోపాటు ఆటలు, డాన్స్, డ్రాయింగ్ లాంటి కలలపై దృష్టి సారించాలని మండల సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక వివేకానంద విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్
Civil Judge Niharika | ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి కోర్టులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని జడ్చర్ల ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నిహారిక అన్నారు.
Minister Jupalli Krishna Rao | రాష్ట్రంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామం, మున్సిపాలిట