ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు గ్రామాలకు చేరుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మం టలు వేసుకొని
మండలంలోని వి విధ గ్రామాల్లో ఆదివారం ప్రజలు భోగి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రధాన కూడలితో పా టు ఇండ్ల వద్ద భోగీ మంటలను ప్రజలు కాపుకొన్నారు. అనంతరం భోగి స్నానాలు చేసి పా లను
ముగ్గులు మన సంస్కృతికి ప్రతీకని పటాన్చెరు ఎమ్మెల్యేగూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. ఆదివారం ముత్తంగిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెరాజ్ఖాన్, బీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఆబెద్ ఆధ్వర్యంలో �
పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టి పడుతున్నది. మూడు రోజుల ముచ్చటైన పండుగ సంబురాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భోగి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
Srisailam | శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు.
పల్లెల్లకు పండుగ కళ వచ్చేసింది. ఊరూవాడా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఏడాదిలో 12 సార్లు 12 రాశుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది.
దండారి.. అంటేనే ఆదివాసీ గూడేల్లో వినోదాల వేడుక. యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్' పేరిట చేసే ప్రత్యేక పండుగ నేటితో ప్రారంభం కానున్నది. ఝరి గ్రామంలో సంప్రదాయబద్ధం�
భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులతో ఇండ్లన్నీ కళకళలాడాయి. మహిళలు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రంగు రంగులతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయ�