వ్యాపార విస్తరణలో భాగంగా విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తున్న సింగరేణి సంస్థ కొత్తగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ను నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్లాంట్ సమీపంలోన
ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పరికరాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల థర్మ�
భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని రఘునాథ్పూర్ థర్మల్ పవర్ స్టేషన్-2లోభాగంగా ఏర్పాటు చేయతలపెట్టిన రెండు 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో స�
రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ లేదా భెల్)కు జాతీయ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) నుంచి తెలంగాణ ప్రాజెక్టు దక్కింది. 2,400 మెగావాట్ల వ�
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీ�
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.106.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్ల
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో రూ.55 కోట్లు చెల్లించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాన దంచికొట్టింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. అదానీ పవర్ నిర్మించతలపెట్టిన మూడు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.11 వేల కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్�
నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకున్నది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారమైన తెలంగాణను వెలుగుల వైపు నడిపిన దార్శనికుడు కేసీఆర్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలే కానీ, రెప్పపాటు మాత్రంగా కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన వి�