ఇంటర్న్షిప్ ద్వారా చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవడం.. నైపుణ్యాలను ఆర్జించవచ్చు. ఇలాంటి ఇంటర్న్షిప్ను ఇటీవలికాలంలో విద్యాసంస్థలు, కాలేజీలు విరివిగా ప్రోత్సహిస్తున్నాయి.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల టెండర్ల అవార్డుపై అభిప్రాయాలను సేకరిస్తున్నామని యాదాద్రి పవర్ప్లాంట్ వి చారణ కమిటీ చైర్మన్, పాట్నా హైకో ర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు.
మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామ�
నిర్మాణంలో ఉండగానే భారీ అంచనాలున్న సినిమా ‘తండేల్'. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడన్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హె�
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థకు రూ.238.12 కోట్ల కన్సాలిడేటెడ్ నష్ట
ప్రభుత్వరంగ సంస్థ భెల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొప్పు సదాశివ మూర్తి నియామకానికి కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మే నెలలో భెల్ సీఎండీగా మూర్తిని నియమిస్తూ భారీ పరిశ్రమల మంత్రిత్వ �
ప్రభుత్వరంగ సంస్థ భెల్ డైరెక్టర్గా బాని వర్మ నియమితులయ్యారు. గతంలో భెల్ రవాణా వ్యాపారంతోపాటు ఎలక్ట్రానిక్స్ డివిజన్ యూనిట్ను నిర్వహించినట్టు కంపెనీ పేర్కొంది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి �