నిర్మాణంలో ఉండగానే భారీ అంచనాలున్న సినిమా ‘తండేల్'. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడన్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హె�
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థకు రూ.238.12 కోట్ల కన్సాలిడేటెడ్ నష్ట
ప్రభుత్వరంగ సంస్థ భెల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొప్పు సదాశివ మూర్తి నియామకానికి కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మే నెలలో భెల్ సీఎండీగా మూర్తిని నియమిస్తూ భారీ పరిశ్రమల మంత్రిత్వ �
ప్రభుత్వరంగ సంస్థ భెల్ డైరెక్టర్గా బాని వర్మ నియమితులయ్యారు. గతంలో భెల్ రవాణా వ్యాపారంతోపాటు ఎలక్ట్రానిక్స్ డివిజన్ యూనిట్ను నిర్వహించినట్టు కంపెనీ పేర్కొంది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి �
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. రూ.4 వేల కోట్ల విలువైన ఆర్డర్ను మహాన్ ఎనర్జీ నుంచి పొందింది. అదానీ పవర్కు సబ్సిడరీ సంస్థే ఈ మహాన్ ఎనర్జీ కావడ�
కాంగ్రెస్ (Congress) నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ శివార్లలోని పెద్దంబర్పేట వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్ఈఎల్ (BHEL) డిపోకు చెందిన రాజధాని బస్సులో (Rajadhani bus) పెద్దంబర్పేట ఓఆర్ఆర్ (ORR) వద్ద ఒక్కసారిగా మంటల�