విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను రూ.374.89 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు సంస్థ వెల్లడించింది.
Power Plant Accident : చెన్నైలోని ఎన్నూర్లో నిర్మాణదశలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ (Thermal Power Plant)లో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించడంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
విద్యుత్ పరికరాల ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీఎస్టీ మార్గదర్శకాలకు లోబడి తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పాఠకుల కోసం అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి టైటిల్ స్పాన్సర్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహరిస్తున్నది.
MP Raghunandanrao | మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమి�
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్(భెల్) మరో ఆర్డర్ను చేజిక్కించుకున్నది. దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.22.87 కోట్ల విలువైన కవాచి పరికరాల సరఫరా, ఇన్స్టాల్ చేసే ఆర్డర్ పొంద
తాతాలిక పద్ధతిలో సేవలందిస్తున్న పారా మెడికల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఇటీవల బీహెచ్ఈఎల్కు ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దానికిపైగా సేవలందిస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడం వివ�
Harish Rao | కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు జి ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఎల్లయ్య భౌతికకాయానికి హరీశ్రావు నివాళులర్పించారు.
సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు