నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకున్నది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారమైన తెలంగాణను వెలుగుల వైపు నడిపిన దార్శనికుడు కేసీఆర్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలే కానీ, రెప్పపాటు మాత్రంగా కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన వి�
ఇంటర్న్షిప్ ద్వారా చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవడం.. నైపుణ్యాలను ఆర్జించవచ్చు. ఇలాంటి ఇంటర్న్షిప్ను ఇటీవలికాలంలో విద్యాసంస్థలు, కాలేజీలు విరివిగా ప్రోత్సహిస్తున్నాయి.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల టెండర్ల అవార్డుపై అభిప్రాయాలను సేకరిస్తున్నామని యాదాద్రి పవర్ప్లాంట్ వి చారణ కమిటీ చైర్మన్, పాట్నా హైకో ర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు.
మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామ�
నిర్మాణంలో ఉండగానే భారీ అంచనాలున్న సినిమా ‘తండేల్'. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడన్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హె�