విద్యుత్ పరికరాల ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీఎస్టీ మార్గదర్శకాలకు లోబడి తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పాఠకుల కోసం అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి టైటిల్ స్పాన్సర్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహరిస్తున్నది.
MP Raghunandanrao | మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమి�
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్(భెల్) మరో ఆర్డర్ను చేజిక్కించుకున్నది. దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.22.87 కోట్ల విలువైన కవాచి పరికరాల సరఫరా, ఇన్స్టాల్ చేసే ఆర్డర్ పొంద
తాతాలిక పద్ధతిలో సేవలందిస్తున్న పారా మెడికల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఇటీవల బీహెచ్ఈఎల్కు ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దానికిపైగా సేవలందిస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడం వివ�
Harish Rao | కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు జి ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఎల్లయ్య భౌతికకాయానికి హరీశ్రావు నివాళులర్పించారు.
సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు
వ్యాపార విస్తరణలో భాగంగా విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తున్న సింగరేణి సంస్థ కొత్తగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ను నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్లాంట్ సమీపంలోన
ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పరికరాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల థర్మ�
భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని రఘునాథ్పూర్ థర్మల్ పవర్ స్టేషన్-2లోభాగంగా ఏర్పాటు చేయతలపెట్టిన రెండు 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో స�
రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.