గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10గంటల వరకు బీహెచ్ఈఎల్లో 1.40సెం.మీలు, పటాన్చెరులో 1.18సెం.మీలు, లింగంపల్లిలో 1.19సెం.మీలు, అమీన్పూర్లో 1.08సెం.మీలు, మియాపూర్లో 1.0 సెం.మీల చొ�
విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.376.71 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చిందే ప్రజారవాణా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం శరవేగంగా విస్తరించిన నగర పరిధికి అనుగుణంగా విస్తారమైన రవాణా సదుపాయాల కల్పన అనివార్యమైంది. ఆధునాతన, మా
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండున్నర రెట్ల వృద్ధి నమోదైంది. క్రితం ఏడా
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్ను దక్కించుకున్నది. తెలంగాణలో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టిన ఎన్టీపీసీ నుంచి ఈ భారీ ఆర్డర్ �
విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. స్టీల్ ఆథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) నుంచి రూ.1,200-1,500 కోట్ల విలువైన విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టు లభించినట్టు సంస్థ �
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో ఐదు శాతం వాటా విక్రయానికి రిటైల్, సంస్థాగత పెట్టుబడిద
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ లేదా భెల్)లో సర్కార్ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా �
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)లో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవార�
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. హిందాల్కో ఇండస్ట్రీస్ నుంచి రూ.1,200-1,500 కోట్ల లోపు ఆర్డర్ లభించినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మ
ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రూ.109.98 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.
విద్యుత్తు పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ప్రాజెక్టును పొందింది. ఎన్టీపీసీ నుంచి రూ.6,650 కోట్ల విలువైన 800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ కు సంబంధించ�
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను రూ.374.89 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు సంస్థ వెల్లడించింది.