కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో రసాభాసగా మారింది. పెద్దపల్లి మండలంలో నాయకుల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మల్లు
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.
Bhatti Vikramarka | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి తెలంగాణ ప్రాంతంరూపాంతరం చెందిన రోజు (సెప్టెంబర్ 17)ను పురష్కరించుకొని ప్రభుత్వం సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఫ్�
బీజేపీ రాజకీయాలు దేశానికి పెను ప్రమాదకరం. దేశంలో లౌకికవా దం ప్రమాదంలో పడిపోతున్నది. అ శాంతి సృష్టించడం కోసం బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రా జాసింగ్ మాట్లాడిన మాటలు సభ్
ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి లేఖ హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా, విభజన హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని మ
హైదరాబాద్ : రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీసులపై కాంగ్రెస్ సీనియర్లు చేయి చేసుకున్నారు. రాజ్భవన్ వైపు వెళ్తున్న �
నేతలను చేర్చుకొనేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చైర్మన్గా సీనియర్ నేత జానారెడ్డి నియామకం ఆ పదవి తనకొద్దని అధిష్ఠానానికి జానా షాక్ చేరేందుకు ఎవరున్నారంటూ నేతల సెటైర్లు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తె
సంస్థను కాపాడుకొనేందుకు ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధం అసెంబ్లీలో ఇంధనశాఖ మంత్రి జగదీశ్రెడ్డి జవాబు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇంధన
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ప్రవర్తనను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ శాసనసభలో ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. దీంతో ఎమ్మె