Dilip Ghosh | బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఆ పార్టీకి చెందిన రింకు మజుందార్ అనే నాయకురాలిని మనువాడనున్నారు.
నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. అందుకు జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక కారణమైంది. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్రెడ్డినే మరోసారి ఎన్నుకున్నారు. కిందటి సారి తాత్కా�
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సామాన్య జనాల జీవనస్థాయి రోజురోజుకు తగ్గిపోతూ, కేంద్ర పాలకుల ఆత్మీయులు నిమిష నిమిషానిక�
1. ‘మూడుసార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది, ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు’ అని ఏ హైకోర్టు చెప్పింది?
లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కమలం పార్టీలో మరోసారి లుకలుకలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు అభ�
Anuradha Paudwal | ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ శనివారం బీజేపీ పార్టీలో చేరారు. న్యూఢిల్లీ నుంచి ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇన్చార్జి అరుణ్ �
భారతీయ జనతా పార్టీలో రోజుకో వివాదం తెరమీదికి వస్తున్నది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫండ్ చిచ్చు రేపుతున్నది. అధిష్టానానికి అన్నీ తానే అంటూ ప్రగల్భాలు పలికే ఓ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో చక్రం త�
భారతీయ జనతా పార్టీలో పదవుల పందెరం సరికొత్త అంతర్యుద్ధానికి తెర తీసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జారీ చేసిన జిల్లా అధ్యక్షుల జాబితాలో పారాచూట్ నేతలకే పెద్దపీట వేయడంపై సీనియర్లంత�
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బస్వా లక్ష్మీనర్సయ్యను తొలగించి, ఆయన స్థానంలో దినే�
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-82, ఆర్టికల్-170 ల ప్రకారం దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ సరిహద్దులను నిర్ణయించాలి. ఆ తర్వాత రిజర్వేషన్లు మారుస్తూ న�
ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు పాలక బీజేపీ పావులు కదుపుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత రాష్ర్టాల్లో గన్కల్చర్ కొనసాగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అగ్రికల్చర్ను ప్రోత్సహిస్తూ.. రైతును రాజును చేశాడని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర�