కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష అరుదైన రికార్డు సృష్టించింది. 170 గంటలపాటు నాన్స్టాప్గా నృత్య ప్రదర్శన చేసి సత్తా చాటి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది.
నాదం ఝుమ్మంది.. ఆమె పాదం సయ్యంది. 170 గంటలపాటు నిరంతరాయంగా నాట్యం పల్లవించింది. ఆ నృత్యకారిణి భరతనాట్య అభినయ వేదం.. ఆహూతులను అలరించడమే కాదు.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకుంది.
Alex Wong | అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఓ హిందీ పాటకు క్లాసికల్ డ్యాన్స్తో (Classical Dance) అదరగొట్టాడు. అద్భుతమైన డ్యాన్స్తోపాటు తన హావ భావాలతో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టాడు.
Manu Bhaker : ఒలింపిక్ విజేతగా స్వదేశంలో అడుగుపెట్టిన మను భాకర్ (Manu Bhaker) కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది. ఈ సమయంలో ఆమె తన హాబీలపై గురి పెట్టనుంది.
శాస్త్రీయ నృత్యం రంగమంటపంపై రంజిల్లాలంటే.. ఆంగికం కట్టిపడేయాలి. ఆహార్యం ఆకట్టుకోవాలి. నాట్యకళాకారిణి మనసు తాదాత్మ్యం చెందాలి. అప్పుడే ఆ నృత్యం రసికుల హృదయాలపై ఆనంద తాండవం చేస్తుంది. శాస్త్రీయ నృత్యరీతు�
శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్రవేసి అభిమానుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి (84) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ప్రమోద్రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు యూకేలో మెరిసింది. సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ను గెలిచి మొదటి దక్షిణాస
ప్రతి మనిషి దయ, ఓర్పు, శాంతి గుణాలు కలిగి ఉండాలని, అసూయను గెలువకపోతే జీవితం దుర్భరంగా ఉంటుందని బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రెండో రోజు మానవీయ విలువలపై �
రవీంద్రభారతి, ఆగస్టు 6: మన సంప్రదాయాలను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. దీపాంజలి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్నీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాట్య నృత్యం�
ప్రస్తుతం చిన్నారులు సెల్ఫోన్లతో కాలం గడుపుతూ బాల్యాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా వారిలో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండటం లేదు. పైగా నీరసం, నిస్తేజం, బద్దకం పసితనపు ఎదుగుదలకు బద్ధ శత్రువులుగా మారాయి. బాల్యంలోన