LK Advani | మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ (LK Advani )కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. అద్వానీకి అత్యున్నత పురస్కారం దక్కడంపై ఆయన కుటుంబ సభ్యు�
మహాత్మా జ్యోతిరావు ఫూలే భావాలతో ప్రభావితమై, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో తనను తాను పదును పెట్టుకొని, కారల్ మార్క్స్ ఆశయాలను శ్వాసించి సామాజిక న్యాయ జెండాను ఎగరేసిన మహనీయుడు కర్పూరీ ఠాకూర్. ప�
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్కు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం రా
దేశంలో అతిపెద్ద హిందీ రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, బీహార్లో కుల రాజకీయాలు ఎక్కువ అని, అక్కడ మొదటి నుంచి రిజర్వేషన్లు ఉండేవని, వాటి కారణంగానే అక్కడి కులాల మధ్య కుమ్ములాటలు ఎక్కువనే అభిప్రాయం దక్షిణాదిలో ఉ�
అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించడం ముదావహం. సోషలిస్టు నేతల్లో మొదటి కాంగ్రెసేత
Mayawati | బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు కూడా భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలన్న కేంద్రం నిర్
బీహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్(1924-1988)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్టు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్ల�
Mahesh Bighala | తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల డిమాండ్ చేశారు .
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. తరగతి గదుల్లో పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్ది, ఉన్నతమైన గౌరవం పొందాల్సిన ఈ ఉపాధ్యాయుడు.. ప్రేమ పేరిట ఇద్దరు యువతులను వంచించాడు.
Amartya Sen | ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అమర్త్యసేన్ మరణించారంటూ మీడ�
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పార్థివదేహానికి వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాళి అర్పించారు. శనివారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మ
సాహిత్యరత్న అన్నబావుసాటే ఆశయాలను కొనసాగించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంఔద్రంలో అన్నబావుసాటే 103వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నబావుసాటే విగ్రహానికి, చిత్రపటానికి ప