దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘కాంత’. మద్రాస్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామా ఇది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది
‘మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబయి బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల ‘కింగ్డమ్' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. �
యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. రవితేజ ‘మిస్టర్ బచ్చన్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాలభామ రీసెంట్గా విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్' మూవీలో మెర
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కోసం చిత్ర కథానాయకుడు రామ్ ‘నువ్వుంటే చాలే..’ అనే ఓ పాటను రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ గీతం శ్రోతల్ని అలరిస్తున్నది.
Vijay Deverakonda | కింగ్డమ్ విడుదలైన మెజారిటీ సెంటర్లలో సక్సెస్ఫుల్ టాక్తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం కేక్ కట్ చేసి.. టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకుంది.
‘మీ అభిమానం దేవుడిచ్చిన వరం. హిట్ అయినా, ఫ్లాప్ అయినా నాపై అదే ప్రేమ. నా హిట్ కోసం ఇండస్ట్రీలో కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. నా విజయాన్ని కోరుకుంటున్న మీ అందరికోసం వ్యక్తిగతంగా కూడా ఏదో ఒకటి చేయాలని
Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన తెలుగు, తమిళం, మలయాళ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటారు. 'మహ�