Bhagwant Mann | ‘నా కాలేయం ఇనుముతో తయారైందా?’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రశ్నించారు. తనను తాగుబోతు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
Bhagwant Mann | వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ.. నరేంద్ర పుతిన్ అవుతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీని భారతదేశపు ‘మాలిక్’గా ప�
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్క�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) గురువారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)ను కలవనున్నారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
Cm Bhagwant Mann | తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృ�
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం �
Kanti Velugu | రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ �
Khammam Collectorate | ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రా
CM KCR | యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం
liquor factory closure పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఉన్న లిక్కర్ కంపెనీని మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ లిక్కర్ కంపెనీ వల్ల స్థానికంగా పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుత�
పంజాబ్ సీఎం నివాసం, హెలిప్యాడ్కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించాడు.