నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తమపై రుద్దుతోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చండీఘఢ్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇతర �
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాన్ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.
పంజాబ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో.. బుధవారం నాడు ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా పలువురుకి ఆహ్వానాలు అందాయి. వారిలో క
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
పంజాబ్లో జయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ముందుగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్.. బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం భగత్ సింగ్ పుట్టిన గ్�
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం కొన్ని రోజుల తర్వాతే ఉంటుందని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్ సీఎంగా భగవం
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు ఆమ్ ఆద్మీ నేత భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రతాను శన�
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం(ఈ నెల 16) ప్రమాణం చేయనున్నారు. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖాట్కర్ కలాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వర్గాల�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పరాజయం పాలవడంతో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మద్యాహ్నం రాజ్భవన్కు చేరుకున్న చన్నీ గవర్నర్కు రాజీనామ
ఆప్కా పంజాబ్ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్�
చండీగఢ్: రాజ్భవన్లో కాకుండా భగత్సింగ్ గ్రామమైన ఖట్కర్కలన్లో సీఎంగా ప్రమాణం చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ నియోజకవర్గం నుంచి ఆప్ సీఎం �
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వే చేసిన పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పంజాబ్లో ఆ�
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 11న సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నిర