Punjab CM Bhagwant Mann: పారిస్ ఒలింపిక్స్కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భగవంత్మాన్కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి దక్కలేదు. ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయన పారిస్లో గడపాల్సి ఉన్నది. ఒలింపిక్స్ల�
Bhagwant Mann | తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని నిరసన చేస్తున్న రైతులను ఢిల్లీకి కాకుండా పాకిస్థాన్కు పంపాలా? అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రశ్నించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి ఆశీస్సులు అందిస్తే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లరని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
దేశంలో లోక్సభ ఎన్నికలకు రెండు దశల పోలింగ్ అనంతరం 190 స్ధానాలకు పోలింగ్ ముగియగా వీటిలో విపక్ష ఇండియా కూటమి 120 నుంచి 125 స్ధానాలను గెలుచుకుంటుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విశ్వాసం వ్యక్తం చేశ�
Bhagwant Mann | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని (Treated Like Terrorist) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన
Bhagwant Mann : ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆప్ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టగా పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Navjot Singh Sidhu | పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab Chief Minister) భగవంత్ మాన్ (Bhagwant Mann)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేయటానికి వీల్లేకుండా సభకు తాళం వేయాలని తాళంతోపాటు తాళం చెవి ఉన్న కవర్ను స్పీకర్క�
Ayodhya Ram temple: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఇవాళ కుటుంబ సమేతంగా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. తల్లితండ్రులు, భార్యతో కలిసి కొత్తగా కొలువైన రామ్లల్లాను దర్శించుకు�
పంజాబ్, ఢిల్లీలో కనుమరుగైన కాంగ్రెస్ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆ పార్టీ గత వైభవంగా మారిందని ఏక్ థి కాంగ్రెస్ అని ఎద్దేవా చేయడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది.
Punjab CM | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సభికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తుండగానే రాఖీ చేతిలో పట్టుకుని ఓ మహిళ సరాసరి స్టేజ