“శత్రువులు ఎందుకు ఏర్పడతారు? రాజ్య నిర్మాణం చేయుమని, ప్రజలను పాలించుమని, శిక్షించుమని, ఇతరులను హింసించుమని ఏ వేదం చెప్పింది? స్త్రీలను నీచంగా చూడుమని, పేదలను బానిసలుగా పరిగణించుమని ఏ దైవం బోధించినాడు?” ప�
భగవంతుడు చాలా ఉదారుడు. ఆ గదాగ్రజు- విష్ణుని కర్మలు- లీలలు కూడా సదా ఉదారాలే! తన శక్తికి మించి ఇచ్చేవానిని ఉదారుడని అంటారు. భగవల్లీలలు, చరిత్రలు సాక్షాత్- స్వయం లీలాపతి- భగవంతుడే ఇవ్వగల ఔదార్య శోభితాలు. సేవక�
తాను ఆశించకుండానే లభించిన దానితో అంటే.. అప్రయత్నంగా లభించిన లాభంతో సంతుష్టి చెందినవాడు, అసూయ లేనివాడు, సంతోషం, దుఃఖాలకు అతీతుడు, చేస్తున్న పనిలో ఫలితం లభించినా లభించకున్నా సమభావన కలిగి ఉంటాడు. చేసేపని ఇతర
‘కర్మ త్యాగం, కర్మ యోగం ఈ రెండూ శ్రేయస్సును కలుగజేస్తాయి. అయితే ఆరంభంలో సాధకులకు రెండిటిలోనూ కర్మయోగమే శ్రేష్ఠమైనది’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. త్రికరణశుద్ధిగా సమస్త కర్మలయందు కర్తృత్వభావన లేకపోవడం కర్�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆదివారం , లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం భగవద్గీత నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి గీత భక్త సమాజం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం రణరంగంగా మారింది. అపారమైన సేనావాహిని కనుచూపుమేరలో ఉన్న భూమినంతా ఆక్రమించింది. కోట్ల కొద్దీ సిద్ధంగా ఉన్న సైన్యం తమ నాయకుల ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నది. యోధాగ్రేసరులు దివ్యమై�
‘ఓ అర్జునా! ప్రజ్వరిల్లుతున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లుగా కర్మలనన్నింటినీ జ్ఞానమనే అగ్ని భస్మం చేస్తుంది’ అంటాడు కృష్ణపరమాత్మ. పాప పుణ్యాలు.. రెండూ కర్మల ఫలితాలే! ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలనిస్తే, అధ�
‘ప్రతి మనిషికి విధిరాత ఉంటుంది. ఏదో ఒక కారణంతోనే మనకు వ్యక్తులు పరిచయమవుతుంటారు. గత జన్మ రుణానుబంధం వల్లే ఇదంతా జరుగుతుంటుంది. భగవద్గీతలోని ఈ పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు దర్శకుడు,
ప్రతివ్యక్తీ తన బాధలకు ఏదో సందర్భాన్ని కారణంగా భావిస్తాడు. కానీ, సందర్భం కన్నా వ్యక్తి మానసిక స్థితే అలాంటి బాధలకు మూలకారణం. సత్వరజస్తమో గుణాల ప్రాబల్యం వల్ల సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేస్తుంది. దాని
శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరించి ఆరాధిస్తారు. ‘నగాయత్య్రాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్'- గాయత్రిని మించిన మంత్రం లేదు, ఆ తల్లిని మించిన దైవం లేదు అని శాస్ర్తాలు చెబుతు
‘ఎవరైతే ఏకాగ్ర మనస్కులై, అనన్య భక్తితో నన్నే ధ్యానిస్తూ ఆరాధిస్తారో.. వారిని సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను’ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ‘నన్ను ధ్యానించు.. ఆరాధించమ’ని చెప్పడం ద్వారా.
‘దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖం లాంటి వికారాలకు లోనుగానివాడే స్థితప్రజ్ఞుడు’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్ష�