శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరించి ఆరాధిస్తారు. ‘నగాయత్య్రాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్'- గాయత్రిని మించిన మంత్రం లేదు, ఆ తల్లిని మించిన దైవం లేదు అని శాస్ర్తాలు చెబుతు
‘ఎవరైతే ఏకాగ్ర మనస్కులై, అనన్య భక్తితో నన్నే ధ్యానిస్తూ ఆరాధిస్తారో.. వారిని సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను’ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ‘నన్ను ధ్యానించు.. ఆరాధించమ’ని చెప్పడం ద్వారా.
‘దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖం లాంటి వికారాలకు లోనుగానివాడే స్థితప్రజ్ఞుడు’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్ష�
Krishna Janmashtami : లోక కల్యాణం కోసం శ్రీహరి 21 అవతారాలను ధరించాడు. అందులో పరిపూర్ణమైన అవతారం ఒకే ఒక్క శ్రీకృష్ణావతారం. ‘‘ కృష్ణస్తు భగవాన్ స్వయం’’ అని శ్రీమద్భాగవతం 1.3.28 లో 'శ్రీకృష్ణుడే భగవంతుడు' అని చెబుతుంది. ఆ భగవంత
‘ఓ అర్జునా! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్యాలు (ఇంద్రియ గోచరములు కానివి).. మరణానంతరం కూడా అవ్యక్తాలే. జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ప్రకటితం అవుతున్నాయి. అలాంటి స్థితిలో వాటికోసం పరితపించడం నిష్ప్�
‘ఎవరైతే, సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంలో ఉన్న నన్ను దర్శిస్తారో.. అలాగే, ప్రాణులన్నిటినీ నాలో అంతర్గతాలుగా ఉన్నట్టుగా చూస్తారో.. అలాంటి వారికి నేను అదృశ్యుడను కాను. వారు కూడా నాకు అదృశ్యులు కారు’ అంటున్నాడు గ
‘అర్జునా! కామక్రోధ లోభాలనే మూడు నరకానికి ద్వారాలు. అవి ఆత్మనాశన హేతువులు. అంటే మానవుని అధోగతి పాలుచేసేవి. కాబట్టి ఆ మూడింటిని త్యజించాలి’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. మానవులకు కామం (కోరికలు) సహజం. అవసరాలు పరి�
క ఉవాచ రాజా! ముచుకుందుని మాటలు విని అమోఘ సంకల్పుడు ముకుందుడు మేఘ గంభీరమైన గాత్రంతో ఇలా పలికాడు. ‘క్షాత్రవంతా! నా జన్మ కర్మగుణ గోత్ర నామాల గురించి చెప్పమన్నావు. భూరేణువులనైనా లెక్కింప వచ్చునేమో గాని, వానిన
దేవతలను పూజించేవారు దేవలోకాలకు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. అలాగే భూతప్రేతాలను అర్చించే వారు ఆ రూపాలను పొందుతారు.. కాని, నన్ను ఉపాసించు భక్తులు నన్నే పొందుతారు. అలాంటి భక్తులకు పునర్జ
‘అర్జునా! నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. సాధారణంగా దానిని అధిగమించడం సాధ్యం కానిది. అయినా ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వారు ఆ మాయను అధిగమించి జననమరణ చక్రబంధనాల నుంచి తరించగలరు’ అంటున్నాడు క
భారతదేశ వారసత్వ సంపదలు భగవద్గీత, భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గ
జాతీయస్థాయి భగవద్గీత ఆన్లైన్ కంఠస్థ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ గ్రామవాసి పసుమర్తి శిల్ప ప్రతిభ కనబరిచి బంగారు పథకాన్ని సాధించింది.