భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక చరిత్రలో శ్రీకృష్ణ తత్వం ఒక మహత్తరమైన మార్గం. శ్రీకృష్ణుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వేణువు, నెమలి పింఛం, రాధారాధన, గోపికలు, కురుక్షేత్ర యుద్ధం, అర్జునుడికి చె
శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తుల హృదయాల్లో ఆనందాన్ని, భక్తిని నింపే విశిష్ఠమైన పర్వదినం. భగవద్గీత ద్వారా జీవన మార్గాన్ని చూపిన జగద్గురువు శ్రీకృష్ణుడి అవతరణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఉపవాసం, హరినామ సంకీర�
శరీరాన్ని భూమిపై సమంగా, వెన్నెముకను నిటారుగా నిలిపి, వీపు, మెడ, తల ఒకే సరళరేఖలో స్థిరంగా, అచలంగా (కదలకుండా) ఉంచాలి. అలాగే కటిభాగం నుంచి మెడ వరకు ఉండే శరీరాన్ని కూడా స్థిరంగా ఉంచాలి. అంటే శరీరంలోని వివిధ అంగాల
ఓ అర్జునా! గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయేవి, సమస్త ప్రాణుల స్థితిగతులు నాకు తెలుసు. కానీ జీవులు మాయతో మిళితమైన వారి అజ్ఞానం, దానివల్ల పొందిన రాగద్వేషాల కారణంగా నా (పరమాత్మ) న�
కోరికలతో దేవతలను ఆరాధించే వారిని సకామభక్తులుగా చెబుతారు. వీరిని ‘అల్పమేధసామ్' అంటే అల్పబుద్ధులు అంటున్నది భగవద్గీత. పరమసత్యాన్ని విడిచి తాత్కాలిక ఫలితాలకే పరిమితమయ్యే దృష్టిగల వారు ‘అల్పచేతస్కులు’. �
‘ఓ అర్జునా! ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధికన్నా ఆత్మ గొప్పవి. ఆత్మే అన్నిటి కన్నా సూక్ష్మము, బలీయము, శ్రేష్ఠతమము. కాబట్టి బుద్ధి ద్వారా మనసును అదుపులో ఉంచుకొని, దుర్జయ శత్రువైన కామమును జయిం
మౌని అంటే మౌనంగా ఉండేవాడు కాడు. నిరంతరం మననం చేసుకునేవాడు. నిరంతర మననం వల్ల జ్ఞానం ఉన్నతత్త్వాన్ని పొందుతుంది. చింతన చేయడం వల్ల జరిగిన దానిలో తప్పొప్పులు తెలుసుకొని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ‘అన�
ఇం టికి కొన్ని అడుగుల దూరంలో ఉండిపోయిన ఆహవసత్తి.. అక్క మాట్లాడిన మాటలతో ఇంట్లోకి వెళ్లడమా? ఆగడమా? అనే సందిగ్ధంలో పడిపోయింది. అందుకు కారణం ఆమె ఒంటరి దాన్నని చెప్పడం. ‘చిన్నరాణి వారి మాట అబద్ధం కాకూడదు. ఏ అపచ�
సు ద్ది రూపంలో ఉన్న సౌగంధిక గుండెలో రాయి పడ్డట్లయింది. కాళ్లు చేతులు వణకడం మొదలైంది. ‘అసలు తాము అనుకున్న దేమిటి? ఇక్కడ జరుగుతున్న దేమిటి?’ అనే విషయం ఆలోచిస్తుంటే.. ఆమెకు మతి తప్పుతున్నది. వామదేవుడు ఆవేశపరు�
సమస్త ప్రాణులయందు ద్వేష భావన లేకపోవడం, కరుణ మైత్రి భావనను కలిగి ఉండటం, అహంకార మమకారాలకు దూరంగా ఉండటం, సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం ఉత్తముల లక్షణం. అలాంటివారు తనకు ప్రియమైన వారని చెబుతున్నాడు కృష్ణ పరమాత్�
కృష్ణుడు అర్జునునితో ‘నేను నా యోగమాయతో కప్పి ఉండటం వల్ల అందరికీ గోచరింపను లేదా అందరూ నన్ను దర్శించలేరు. అజ్ఞానులు తమవలెనే నాకూ జననమరణాలు ఉంటాయని భ్రమ చెందుతున్నారే కానీ, నన్ను శాశ్వతునిగా, జన్మరహితునిగ�
వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన పండుగలు జాతి మొత్తం అధిక సంఖ్యలో చేసుకునేవే. కానీ, ఈ పండుగల వెనుక హిందూధర్మ విశ్వాసాలు, భగవత్ సంబంధ భావనలు, వేడుకలున్నాయి. కానీ, హోలి మాత్రం కుల మతాలకు అతీతమైన ర�
బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన ‘యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్'లో లైఫ్ పీర్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం చేశారు. ఈ సభలో చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర�