సంప్రదాయబద్ధంగా వేడుక ఆలయ ప్రాంగణంలోనే ఆంతరంగికంగా నిర్వహణ కొవిడ్ కారణంగా భక్తులు లేకుండానే మధుర ఘట్టం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 12: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం దివ్యక్షేత్రంలో బుధవా�
భద్రాద్రి జిల్లాకు ఏటా వేలాది మంది రాక ఏడాదిలో మూడు నెలల పాటు ఇక్కడే ఆవాసం వీరిలో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వారే ఎక్కువ.. సాగు, ఉపాధి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నారు సీఎం కేసీఆర్.. వ్యవసాయ రం�
రాష్ట్రవ్యాప్తంగా వినియోగించే విద్యుత్లో ఈ ప్లాంట్ నుంచే 10శాతం విద్యుత్ నాలుగు యూనిట్ల ద్వారా రోజుకు సగటున 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ మణుగూరు రూరల్, జనవరి 9 : మణుగూరు మండలంలోని చిక్కుడుగుంట గ్రామం,
40 టీకా కేంద్రాలు ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లు,హెల్త్ కేర్ వర్కర్లకు.. అర్బన్ సెంటర్లో కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం,(నమస్తేతెలంగాణ) జనవరి 9: ఒమిక్రాన్, కొవిడ్ కేసుల�
డైరెక్టర్(పా) బలరాం పర్సనల్, ఎస్టేట్స్ విభాగం అధికారులతో వీసీలో సమీక్ష కొత్తగూడెం సింగరేణి, జనవరి 8 : అపరిష్కృతంగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారం విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ఆయా కేసులకు స�
రాఘవపై 12 కేసులు ఉన్నాయి బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ, జనవరి 8 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మండిగ నాగ రామకృష్ణ కుటు�
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శించుకున్న భక్తులు నేడు రామావతారం11న కుడారై ఉత్సవం వైభవంగా అధ్యయనోత్సవాలు భద్రాచలం/ పర్ణశాల, జనవరి 8 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగ
సింగరేణి సరికొత్త రికార్డు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో వృద్ధి లాభాల్లో 227 శాతం.. అమ్మకాల్లో 58 శాతం.. కొత్తగూడెం సింగరేణి, జనవరి 8 : సింగరేణి కాలరీస్ కంపెనీ.. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు రికార్డు స్థా�
పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అందుబాటులోకి రానున్న 270 మెగావాట్లు మణుగూరు రూరల్, జనవరి 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీటీపీఎస్(భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) పనులు శరవేగంగ
పాల్వంచలో వివిధ పార్టీ నాయకుల ద్విచక్రవాహన ర్యాలీ దమ్మపేట- చింతలపూడి సరిహద్దులో పట్టుకున్న పోలీసులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2 నిందితుడు రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ అధిష్ఠా
చూసి తరించిన భక్తులు నేడు పరశురామావతారం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 7: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం భద్రగిరీశుడు వా�
భద్రాచలం, జనవరి 6: రైతు బంధు సంబురాల్లో భాగంగా గురువారం వివిధ గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సుధాకర్రావు, ఏవో అనీల�
భద్రాచలం, పర్ణశాలల్లో వరాహావతారంలో రామయ్య దర్శనం భద్రాచలం/ పర్ణశాల, జనవరి 5: భద్రాద్రి దివ్యక్షేత్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్న�
మణుగూరు రూరల్, జనవరి 5: “రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించారు. ఆ ‘రైతు బంధు’వు సాయంతో పెట్టుబడి కష్టాలు తీరాయంటూ రైతులు ఆనందపడుతున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు” అని జడ్పీటీసీ స�