దమ్మపేట :మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బలుసు గోపి మాతృమూర్తి రమణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బలుసు గోపి
దుమ్ముగూడెం: మండలంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. మండల పరిధిలోని రామచంద్రునిపేట, కొత్�
చండ్రుగొండ: తిప్పనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గుగులోత్ భగవాన్నాయక్(92)బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహానికి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించారు. అంతిమయాత్రల�
చండ్రుగొండ: పోకలగూడెం పంచాయతీ పరిధిలోని మిరపతోటలను సోమవారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు, స్థానిక విత్తనాల డీలర్ వద్ద నీయో సీడ్స్ వారి నీలాద్రి రకం మిరప విత్తనాలు నాటిన తోటలల్ల�
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సింగరేణి ప్రత్యేక దృష్టి తరచూ సమీక్షిస్తున్న సీఎండీ శ్రీధర్ తాజాగా మరోసారి వీసీ ద్వారా సమీక్ష బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సింగరేణి ప్రత్యేక దృష్టిపెట్టింది. సింగరేణి స
భద్రాచలం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఐటీసీప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐటీసీప్రథమ్ సంస్ధ జిల్లా కో- ఆర్డినేటర్ వెంకట్రామ్ తెలిపారు. 18 నుంచి 35 ఏండ్లు వయస్సు కలిగి
భద్రాచలం: జిల్లా పోలీసు, ఎక్సైజ్ అధికారులు మత్తుపదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అందులోభాగంగానే పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, గోదావరి బ్రిడ్జి, డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో
అశ్వారావుపేట:టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జనసభకు వేలాదిగా పార్టీ కారకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు హాజరుకావాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ
అశ్వారావుపేట: ఎన్నోఏండ్లుగా పోడు సాగు చేసుకుంటున్నహక్కుదారులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. బుధవారం పట్టణంల�
కొత్తగూడెం : జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఎనిమిది మందిని డిబార్ చేశారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ముగ్గురు, ఇల్లెందు
కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులక
భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎ�
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా మాతా, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి సుజాత అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశ
హుజురాబాద్ : గెల్లు గెలుపు కోసం ఓ అభిమాని వినూత్న ప్రచారం చేపట్టాడు. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుకోసం భద్రాచలానికి చెందిన గిరిజనుడు తూతిక ప్రకాశ్ సైకిల్ యాత్ర