భద్రాచం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంఆధ్వర్యంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ తెలిపారు. కోవిడ్-19 నిబంధనల మేరకు కొద్దిమంది అర
మణుగూరు : మండల పరిధిలోని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలం రేపింది. గుట్టమల్లారం పంచాయతీకి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటవీ ప్�
భద్రాచలం: బ్రహ్మకుమరీస్ ఆధ్వర్యంలో రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలంలోని ఈ నెల 20న నూతన రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మా�
కొత్తగూడెం: దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో మొర్రేడు వాగు, రైటర్బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, ప�
కొత్తగూడెం : నూతన సాగు చట్టాలు, వ్యవసాయ ప్రైవేటీకరణ, సంస్కరణల అంశాలతో తాను రూపొందించిన రైతన్న సినిమాకు కమ్యూనిస్టు పార్టీలు చూపిన ఆదరణ మరువలేనివని రైతన్న సినిమా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సీపీఐ �
అశ్వారావుపేట : దసరా నవరాత్రోత్సవాల్లోభాగంగా తొమ్మిదోరోజు గురువారం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు భక్తులకు కాళికాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిదిలో తొమ్మిదేండ్ల లోపు బాలికలక�
ఇల్లెందు: జిల్లా రిజిస్ట్రార్ కుమార్ ఇల్లెందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించానని, జిల్లా వ్యాప్తంగా ఈ కార్య�
టేకులపల్లి: బర్లగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామ పంచాయితీలో విధులు నిర్వహిస్తున్న
పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లు తగ్గించి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్న�
పర్ణశాల: మండల పరిధిలోని పర్ణశాల గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పర్ణశాల గ్రామంలో యాత్రికులు బసచేసే మర్రి చెట్టు వద్ద ఓ గుర్తుతెలియని యాచకుడు మృతిచెంది ఉండటంతో స
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం రైసుపేట గ్రామానికి చెందిన నామాల శ్రీనివాసరావు కుమార్తె నామాల భవిష్య చిన్నతనం నుంచి చదువులో రాణిస్తుంది. ఇంజినీరింగ్లో గోల్డ్మెడల్ సాధించి తానేమిటో నిరూపించింద�
భద్రాచలం: శిక్షణ పొందిన యువత ఖాళీగా ఉండకుండా ఏదొక ఉపాధి ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని జేడీఎం (జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్) హరికృష్ణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ భద్రాచలం పీఓ గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు యువజన శిక్�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు దర్శనమిస్త�