కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి డే ప్రధాన వేడుకలు హాజరుకానున్న సింగరేణి సీఎండీ శ్రీధర్ కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22 : సింగరేణి సంస్థ 133 సంవత్సరాలు పూర్తి చేసుకొని 134 సంవత్సరంలోకి అడుగుపెడుతున
తదుపరి ఎన్నికల్లో ఈ స్థానంలో టీఆర్ఎస్ను గెలిపించాలి పోడు, విలీన పంచాయతీ సమస్యకు త్వరలోనే పరిష్కారం రామాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు భద్రాచలం నియోజకర్గ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ మధు భ
‘ఊరూరా చావుడప్పు’ నిరసనలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా మణుగూరులో ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర, దహనం మణుగూరు రూరల్, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ప
ఈ నెల 28 నుంచి యాసంగి ‘రైతుబంధు’ పాస్బుక్ ఉన్న ప్రతిఒక్కరికీ లబ్ధి ఉమ్మడి జిల్లాలో 4.57 లక్షల మంది అర్హులు వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ రైతులకు తప్పిన పెట్టుబడి కష్టాలు యాసంగి సీజన్ వచ్చేసింది.. రైతన్నకు
పెద్ద జబ్బుకైనా.. చిన్నాసుపత్రిలోనే పరీక్ష త్వరలో జిల్లా ఆసుపత్రుల్లో కీమో, రేడియాథెరపీలు ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో 269 మంది క్యాన్సర్ రోగులు తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. అంద
విజయవంతంగా కొనసాగుతున్న సమ్మె రెండోరోజు నిలిచిన బొగ్గు ఉత్పత్తి బోసిపోయిన కార్యాలయాలు, గనులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులు కార్పొరేట్ శక్తుల కోసమే బొగ్గు బ్లాకుల వేలం నిరసన తెలిపిన టీబీజ�
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 10: జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న గిర్దావర్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ స్థానంలో చేరిన తరువాత వివరాలు �
సింగరేణిలో తొలిరోజు సమ్మె సక్సెస్ నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి బోసిపోయిన కార్యాలయాలు, గనులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులు బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయవద్దు రైతు చట్టాలను రద్దు చేసినట
చండ్రుగొండ: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఏజెన్సీ దళితసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�
మావోయిస్టులకు ఎస్పీ సునీల్ దత్ పిలుపు ఐదుగురు మిలీషియా, గ్రామ కమిటీ సభ్యుల లొంగుబాటు కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 2: దండకారణ్యంలో ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్త�
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. ఒమిక్రాన్ వైరస్పై అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాస్క్లు తప్పనిసరి ధరించాలని నిబంధన అతిక్రమించిన వారికి రూ.వెయ్యి జరిమానా.. పరీక్షలు, వ్యాక్సినేషన్పై దృష్ట�
మణుగూరు : ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 98.90లక్షల టన్నులకు గాను 88.52లక్షల టన్నులు 90శాతం ఉత్పత్తి సాధించిందని, ఓబీ వెలికితీతలో 109 శాతం సాధించి కంపెనీ వ్యాప్తంగా మణుగూరు ముందు స్థానంలో నిలిచిం�
చండ్రుగొండ: ఉపాధ్యాయులకు పరిమితికి మించి ప్రధానోపాధ్యాయులు ఎలా సెలవులు మంజూరు చేస్తారంటూ జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు ఎంతమంది ఉపాధ్యాయులకు సెలువులు ఇస్తారంటూ త�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్