భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతున్నదని, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంల
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకి�
జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం తొలి సమావేశం నిర్వహిం�