ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం సుజాతనగర్ పీహెచ్సీ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా పీహెచ�
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల రైతుల వారోత్సవంలో భాగంగా విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన, వానకాలం సీజన్కు సంబంధ�
నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. దామరచర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత ధాన్యం కొ�
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
జిల్లాలోని ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా తన పేరును నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవా కేంద్రాల మేనేజర్లతో ఆ�
వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గిరిజన ప్రాంతాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించడం వల్ల తగిన గుర్తింపు లభించడంతోపాటు వివిధ స్థాయిల్లో అవార్డులు దక్కాయని కలెక్టర్ అంకిత్ అన్నారు.
ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్ అంకిత్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి, సిబ్బందిని అడిగి వివరాలు తెల�
ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు భోజనంతోపాటు గుడ్డు, అరటి పండ్లు ఎందుకు ఇవ్వడంలేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. తొలుత ఆసుపత్రిని సందర్శిం
వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప�
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ అంకిత్ హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతున్నదని, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంల
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అంకి�
జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం తొలి సమావేశం నిర్వహిం�