England Womens Team : ఇంగ్లండ్ మహిళల జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డు సాధించింది. రికార్డు ఛేదనతో వన్డేల్లో చరిత్ర సృష్టించింది. యాషెస్ సిరీస్(Ashes Series)లో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు పెద్ద షాక్. కెప్టెన్ బేత్ మూనీ టోర్నీకి దూరం కానుంది. లీగ్ ప్రారంభ మ్యాచ్లో గాయడిన ఆమె టోర్నీ నుంచి తప్పుకోనుంది. ఆమె స్థానంలో లార�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్లోనే భారీ స్కోర్ నమోదైంది. ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెలరేగింది. �
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్కు ముందు గుజరాత్ జెయింట్స్ జట్టు వివాదంలో నిలిచింది. ఫిట్నెస్ లేదనే కారణంతో విండీస్ ఆల్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో భారత మహిళల జట్టు చోటు దక్కించుకుంది. మొత్తం ఆరు జట్లు క్వాలిఫై అయినట్టు ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ - 1, గ్రూప్ -2లో మొదటి మూడు స్థానాల్ల�
ఫైనల్లో ఇంగ్లండ్ పరాజయం విజేతకు రూ.10 కోట్ల ప్రైజ్మనీ అంచనాలకు అనుగుణంగా రాణించిన ఆస్ట్రేలియా.. మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో ఏడోసారి మహిళల వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. రికార్డులు తిరుగ రాయడమే పనిగ�