PVR-INOX : పీవీఆర్-ఐనాక్స్ గ్రూప్కు భారీ జరిమానా విధించించి కన్జ్యూమర్ కోర్టు. 25 నిమిషాల పాటు యాడ్స్ ప్రదర్శించి.. నిర్దేశిత సమయానికి సినిమాను స్క్రీనింగ్ చేయని కేసులో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Acid Attack: సరైన దుస్తులు ధరించకుంటే యాసిడ్తో దాడి చేస్తానని ఓ మహిళ ఉద్యోగిని ఓ ఉద్యోగి బెదిరించాడు. ఆ కేసులో ఆ ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించారు. ఈ ఘటన బెంగుళూరు కంపెనీలో జరిగింది.
ఐటీ సిటీగా పేరొందిన బెంగళూర్లో ఎటు వైపు చూసినా టెకీల సందడి కనిపిస్తుంది. బెంగళూర్కు చెందిన వ్యక్తి ఇటీవల తన ఊబర్ మోటో డ్రైవర్ (Uber Moto) గూగుల్ మాజీ ఉద్యోగి అని తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు.
filming women | ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న మహిళలు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఒక వ్యక్తి రహస్యంగా వీడియోలు రికార్డ్ చేశాడు (filming women). అతడ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్
ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే బైఠాయించి నిరసనకు దిగాడు. తనకు అయిన గాయాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, బృహన్ బెంగళూరు కార్పొరేషన్ (బీఎంసీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
బెంగళూరు: తల్లి మరణంపై మనస్తాపం చెందిన ఒక వ్యక్తి రూ.1.3 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారును నదిలో పడేశాడు. విస్తూ పోయే ఈ సంఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో జరిగింది. ఖరీదైన ఎర్ర రంగు కారు కావేరి నదిలో తేలడాన్ని �
బెంగళూరు: మారిపోయిన లగేజీని కనుగొనేందుకు ఒక వ్యక్తి ఏకంగా ఇండిగో వెబ్సైట్ను హ్యాక్ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన నందన్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 27న పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయ�
బెంగళూరు: ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెపై సలసల కాగిన నూనె పోశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. అడుగోడి ప్రాంతంలోని ఎల్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న 38 ఏండ్ల థామస్, జనవరి 31న ఉదయం తన భార్య ఆంటో�
బెంగళూరు: ఒక వ్యక్తికి వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టి, రూ.5 లక్షలకుపైగా దోచుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 50 ఏండ్ల వ్యక్తికి గత రెండు ఏండ్లుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచ
బెంగళూరు: చికెన్ ఫ్రై వండలేదని, భార్యను భర్త హత్య చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 28 ఏండ్ల షిరిన్ బాను ఆగస్ట్ 18 రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్�
బెంగళూరు: భార్యతో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తిని హత్య చేసేందుకు భర్త ఆరు గంటలకుపైగా మంచం కింద దాక్కున్నాడు. అర్థరాత్రి వేళ భార్య టాయిలెట్కు వెళ్లగా గడియపెట్టి ఆమె ప్రియుడ్ని హత్య చేశాడు. కర్ణాటక రాజధ