అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటుపడి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.
Hyderabad | హైదరాబాద్లో బెగ్గింగ్ రాకెట్ను టాస్క్ఫోర్స్ పోలీసులు చేధించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు, కేబీఆర్ పార్క్ వద్ద అడ్డుకుంటున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బెగ్గింగ్ మాఫియా
Worlds Richest Beggar | రోడ్డు పక్కన, సిగ్నల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ఆలయాల వద్ద భిక్షాటన (Begging) చేసుకుంటూ చాలా మంది జీవనం నెట్టుకొస్తున్నారు. వారిని చూసిన కొందరు జాలితో కొంత చిల్లర దానం చేస్తుంటారు. అలా బిచ్చమెత్తు�
కన్నబిడ్డ ఎంత ఆకలిగా ఉందో.. చనుబాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చుతా అనుమతించాలని ఓ తల్లి కన్నీళ్లతో వేడుకుంటున్నది. బస్ చార్జీల కోసం బిడ్డలతో కలిసి భిక్షాటన చేస్తూ ఆ కుటుంబం ఆపరేషన్ స్మైల్ అధికారులకు చిక్కార
లక్నో: స్వీపర్ ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ కూడా జీతం డబ్బులను బ్యాంక్ నుంచి తీసుకోలేదు. తన అవసరాల కోసం భిక్షాటన చేసిన అతడు బ్యాంకులో ఏకంగా రూ.70 లక్షలు దాచాడు. అయితే అనూహ్యంగా ఆదివారం తెల�
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
కన్నకొడుకు మృతదేహాన్ని అప్పగించమంటే దవాఖాన సిబ్బంది రూ.50 వేల లంచమడిగారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు లంచం డబ్బు కోసం భిక్షాటన చేశారు. ఈ దయనీయ ఘటన ఎన్డీయే పాలిత బీహార్లోని సమస్తిపూర్లో జరిగింది. వారు ఇంట
Cows | ఆమె ఓ వృద్ధురాలు. యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. వచ్చిన పైసల్లో తన ఖర్చులు పోగా నాలుగు ఆవులను పోషిస్తున్నది. ఓ రోజు మున్సిపల్ అధికారులు వాటిని గో శాలకు తరలించారు.
సాధారణంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువుల చేష్టలు చాలా ఆసక్తిగా ఉంటాయి. పిజ్జా కోసం ఒక పిల్లి దీనంగా అడుక్కునే తీరు నవ్వులు పూయించింది. పిల్లుల ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింద�
కాచిగూడ : ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అజయ్ (25), మరో వ్య�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులను తొలగించడంతో, వారంతా తమను తిరిగి తీసుకోవాలని గత కొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆర
ఎవరు నిర్ణయించారో, ఎప్పుడు తీర్మానించారో . ‘ భిక్షాటన ’ .. వారి కులవృత్తిగా స్థిరపడింది. కొన్ని తరాలుగా ఇల్లిల్లూ తిరిగి అడుక్కోవడమే.. జీవనాధారమైంది. అయితే, మారుతున్న కాలంతోపాటు వారిలోనూ మార్పు వచ్చింది. ప
సిటీ క్రిమినల్ కోర్ట్, నాంపల్లి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బాగ్లింగంపల్లి సాయిబాబా గుడి వద్ద భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు బాలవ్వ(80)ను మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధాకృష్ణ ఆదే�