Bear Kills 3 | ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Bear Kills 3) మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దానిని కొట్టి చంపారు.
Bear Enters Home Drinks Milk | ఒక ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. తాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది.
కళ్యాణి గ్రామానికి చెందిన మియా జానీ ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ రామలింగం బావి పరిసరాలలోని మిషన్ భగీరథ నీటి ట్యాంక్ సమీపంలో తునికాకు కోసం వెళ్లినట్లు తెలిపారు. తునికాకు కోస్తున్�
ఎలుగుబంటి దాడి లో మేకల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన జగన్నాథుల నాగరాజుకు చెందిన మేకలు మేతకు వెళ్లి ఇంటికి రాలేదు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేటలో అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి (Bear) మరణించింది. పెంచికల్పేటలోని అగర్గూడ సమీపంలోని అడవుల్లో తీవ్ర గాయాలతో ఎలుగు కలేబరం లభించింది.
Confrontation Between Tigress, Bear | సాధారణంగా పులి, ఎలుగుబంటి మధ్య ఎలాంటి సంఘర్షణ జరుగదు. అయితే ఈ రెండు ఎదురుపడినప్పుడు జరిగిన అరుదైన ఘర్షణకు సంబంధించి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Air Conditioning Facility | స్కూల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సౌకర్యం ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రులు భరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీని కోసం ప్రైవేట్ స్కూల్ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ దాఖ
Leopard & Bear | రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించాయి. అన్ని ఇండ్లకు గడియలు పెట్టి ఉండటంతో ఇండ్లపైకి ఎక్కాయి. ఇంటి స్లాబులపై అంతా కలియ తిరిగాయి. ఓ ఇంటిపై ఉన్న స
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ముగ్గురిపై దాడిచేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.
Srisailam | శ్రీశైలం దేవాలయం సమీపంలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ప్రొటెక్షన్ వాచర్పై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతని ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం సృష్టిస్తోంది.