బీసీల హక్కులు, అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు టీ చిరంజీవులును పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026కు ఎంపిక చేశారు.
ఇంటి పెద్దల ఆస్తులలో కుటుంబ సభ్యులకు వాటా ఇచ్చినట్లు చట్టసభల్లో కూడ బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ డాక్టర్ అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.
దేశజనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ముచ్చటగా మూడవ బడ్జెట్' ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొంటున్నది. గత రెండు బడ్జెట్ల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న
బీసీ సమాజం ఈసారైనా తమకు మెరుగైన కేటాయింపులు జరుగుతాయేమో అని ఆశి�
‘బీసీ సబ్ ప్లాన్ ఏది? ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్ల హామీ ఏమైంది? 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఊసేలేదు. కాంట్రాక్టుల్లో వాటా అసలే లేదు. ఇచ్చిన హామీలు తప్పారు.. బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేశారు’ అని కాంగ్రెస్ స�
ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా, అధికారంలో ఉన్న వివిధ రాష్ర్టాల్లో బీసీలపై కనబరిచిన కపట ప్రేమ ఫలితంగానే బలహీన వర్గాల సమాజం అవకాశాల కోసం పెనుగులాడుతూనే ఉన్నది. రెండున్నరేండ్ల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. సోమవారం ఇల్లెందు బీఆర్ఎస�
‘బడుగు వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసింది. తాజాగా రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీల ఆశలను అడియాశలు చేసింది. ఈ అన్యాయంపై ఊరూరా కాంగ్రెస్ నాయకులను బీసీలు నిలదీయాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్�
‘బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వారి ఓట్లతోనే గెలిచారు. కానీ, వార్షిక బడ్జెట్లో అదే బీసీలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. రూ.3 కోట్లకు పైగా తెచ్చిన తాజా బడ్జెట్లో కులవృత్తుల ప్రస్తావనే లేకుండా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించిందని, తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్క బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. వేల్పూర�
రాష్ట్రంలో 55 శాతం ఉన్న బీసీలకు తాజా వార్షిక బడ్జెట్లో మరోసారి సీఎం రేవంత్రెడ్డి నయవంచనతో మొండిచెయ్యి చూపారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ�
బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పికెట్ చౌ�
బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీ�