గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.1,00 116లకు (లక్షా నూటపదాహార్లు) అదనంగా తులం బంగారం ఇస్తామని నమ్మ బలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతోందనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా సూర్యా�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడి అత్యంత అమానవీయమైనదని బాలల హకుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్చంద్రబోస్ మండిపడ్డారు.
బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతిచెందిన రెండు నెలల పసిబిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
తెలంగాణ కులవృత్తుల్లో కల్లు గీతకు విశిష్ట స్థానమున్నది. ఇక్కడి ప్రజల సాంస్కృతిక జీవనంలో కల్లు ఓ భాగం కావడమే అందుకు కారణం. పొలాల్లో, చెలకల్లో ఉండే ఎత్తైన చెట్లను ఎక్కి కల్లు గీయడం ఓ సాహసం, దినదిన గండం. అయిన�
బీసీలను ‘ఇతరులు’ (ఆదర్స్)గా ముద్ర వేసే రాజకీయ కుట్రకు కేంద్రం తెరలేపిందని, ఇది సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే చర్య అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వ య జేఏసీ చైర్మన్ దుండ్ర కు�
బీసీలు శక్తిగా ఎదగాలని, అందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. శనివారం వికారాబాద్ బీసీ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్లోని గౌలికర్ ఫంక్షన్ హ�
రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మరోసారి నిరాశపర్చింది. ఎన్నికల హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ధోకా ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ మున్సిపాలిటీల్లో బీసీలకు కేవలం 30% రిజర్వేష�
BCs Protest | రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డుల తో నిరసన తెలిపారు.
బీసీల అస్తిత్వంతో చెలగాటమాడిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణాలు అర్పించిన బీసీ బిడ్డ ఈశ్వరాచారి ఆత్మబలిదానం వృథా కాదని, ఆయన రెండు కోట్ల మంది బీసీలకు స్ఫూర్తిదాతగా నిలిచాడని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్వర్ణకార సంఘం ఆధ్వర�
కాంగ్రెస్ సర్కార్పై బీసీలు తిరుగుబాటు జెండాఎత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీపై ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు తమకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్�