బీసీల అస్తిత్వంతో చెలగాటమాడిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణాలు అర్పించిన బీసీ బిడ్డ ఈశ్వరాచారి ఆత్మబలిదానం వృథా కాదని, ఆయన రెండు కోట్ల మంది బీసీలకు స్ఫూర్తిదాతగా నిలిచాడని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్వర్ణకార సంఘం ఆధ్వర�
కాంగ్రెస్ సర్కార్పై బీసీలు తిరుగుబాటు జెండాఎత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీపై ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు తమకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్�
చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగాలని పలువురు ఎంపీలు పిలుపునిచ్చారు. బీసీల హక్కులపై బుధవారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర
CM Revanth Reddy | బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్పై మాట ఎత్తకుండా మోసం చేస్తూ మాయమాటలు చెప్పి ప్రజా దుర్వినియోగం చేశారని సామాజికవేత్త, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్
బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బీసీ రిజర్వేషన్ల పేరిట బీసీలకు అన్యాయం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్, బీసీ సంఘం నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా బొండిగల పాణం వున్నంత దాంక
సీకట్లను సీల్చుకొని వత్తానే వుంటం
మీ కువారాల్ని కూకటి వేళ్లతో పీకి
మా ఇలాకలో మా తెల్వేందో
పెత్తనమేందో సూపిత్తనే వుంటం
గింజుకుంటరో గిరాటుకొట్టుకుంటరో మీ యిస్టం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుప�
తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్గా పోటీచేసేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ అనే బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి మద్యంలో మూత్ర
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించిన కాంగ్రెస్ నాయకులపై వెంట
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలి�