‘మా వాటా మాకు కావాలి- మా అధికారం మాకు కావాలి’ అనే నినాదంతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 24న బీసీల మహాధర్నా నిర్వహించనున్నారు.
బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ యత్నిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్�
42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణమైంది. బీసీల న్యాయమైన డిమాండ్కు సమాజంలోని సబ్బండవర్గాలు అండగా నిలిచాయి. ఉమ్మడి
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలిచ్చిన తెలంగాణ బంద్ గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతమైంది. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునకు సబ్బండ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు డిమాండ్తో సీపీఎం చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం గవర్నర్కు వినతిపత్రం సమర్పించేందుకు హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ర్యాలీగా �
కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలు అని, దశాబ్దాలుగా బీసీలపై జరుగుతున్న అణచివేతకు చరమగీతం పాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 17న చలో రాజ్భవన్ను నిర్వహించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో తె
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల, మార్కెట్ చౌరస్తాలోగల కోల్బెల్ట
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చి మోసం చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డి మాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి నిండా ముంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెల్లని జీవో తీసుకొచ్చి ధోకా చేసిందని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.