స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారనున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నిచ్చెన మెట్ల కులస్వామ్యంలో రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ జాబితాలోని బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల కులాలకు శాపంగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధి
కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ, మరో 15 ఎంపీపీ స్థానాలు ఉండగా అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో శనివారం స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ స్థాన
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఏ విధంగా ఇస్తారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఒక దశ, దిశ లేకుండానే ముందుకెళ్తున్నదని, పూటకో మాట.. రోజుకో డ్ర�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి.
రిజర్వేషన్లు 50% మించకుండా 2018లో కేసీఆర్ తెచ్చిన చట్టమే ఉరితాడుగా మారిందన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేలాపనలు. కాంగ్రెస్ సర్కారు మొత్తానిదీ ఇదే పాట. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్�
కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అసాధ్యమని ప్రభుత్వం నడిపే ప్రతి ఒక్కరికీ తెలుసు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాని ప్రమేయం లేకుండా పార్లమెంటులో బిల్లుకు ఆమో�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కావాలి తప్పితే రాజకీ�
‘బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయకోవిదులతో చర్చలు జరిపేందుకు రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు’.. సీఎం 52వ సారి ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఇది.