MLC Kavitha | బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీలను వంచించింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన స�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దొంగ సర్వే చేపట్టి బీసీ జనాభాను తగ్గించి చూపించి అన్యాయం చేయాలని చూస్తున్నదని, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ర
బీసీల నెత్తిపై కాంగ్రెస్ కత్తి వేలా డుతున్నదని, రేవంత్ సర్కార్ వారిని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షు డు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. కుల గ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపడంపై ఉమ్మడి జిల్లాలోని బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగిందన�
రాజకీయంగా అణచివేసేందుకే బీసీల గణాంకాలను తారుమారు చేసి నయవంచనకు గురిచేసిందని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
కుల గణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన ఒక బూటకమని, సర్వే నివేదిక తప్పుల తడక అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ
‘బీసీలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కుల గణనలో వారి జనాభాను తగ్గించి చూపించింది. నమ్మశక్యం గాని గణాంకాలతో ప్రజలను గందరగోళంలో పడేసింది. 2011 జనాభా లెకల ప్రకారం
BC Population | రాష్ట్రంలో బీసీలను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిందని పెంబర్తి విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు అయిలా సోమ బ్రహ్మచారి మండిపడ్డారు. బీసీలను తగ్గించే విధంగా
Deputy CM | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెకలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మూడు మంత్రి ప
దేశవ్యాప్తంగా బీసీల జనాభా పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం బీసీ జనాభాయే ఎందుకు తగ్గిందని మాజీ మంత్రి, దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించార�
‘కుల గణన మాటున బహుజనుల హక్కులను కాలరాసేందుకు కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా? మేమెంత మందిమో మాకం త వాటా కావాలని కొట్లాడుతున్న బీసీల జనాభాను తక్కువ చేసి వారి వాటాను కుదించే కుట్ర చేస్తున్నదా?