బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ బంద్ ఇచ్చిన పిలుపుమేరకు మండలంలోని బిఆర్ఎస్, సిపిఐ, ధర్మ సమాజ్ పార్టీ సంఘీభావం ప్రకటించాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అఖిలపక్ష పార్టీలు శనివారం ఆధ్వర�
పెగడపల్లి మండలంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలని డిమాండ్ చేస్తూ, చీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలతో పాటు, బీసీ సంఘాల నాయకులు స్థానిక అంబేడ్కర్ �
బీసీ బంద్కు నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులంతా బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలియపరుస్�
బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ�
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేట�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్షం తెలంగాణ బంద్కి పిలుపనిచ్చిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది
బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా కారేపల్లి, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు, కొనిజర్ల మండలాల్లో బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ హెచ్చరించారు. నర్సాపూర్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్�
BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు (BC Reservations) చేపట్టిన రాష్ట్ర బంద్ (BC Bandh) కొనసాగుతున్నది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టిన ఈ బంద్కు బీఆర్ఎస్ పార్టీ (BRS) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేడు బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC Bandh) మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతున్నది. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయ పరిధిలోని
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరుబాటపట్టాయి. ఇందులో భాగంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలంటూ తెలంగాణ బంద్కు (BC Bandh) పిలుపునిచ్చాయి. దీనికి బీఆర్ఎస్ స�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధ్దంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్కు సర్వం సిద్ధమైం ది.