స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్వంలో శనివారం తెలంగాణ బంద్ (BC Bandh) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ నల్లకుంట, కాచిగూడ పరిధిలో ప�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం బీసీల బంద్ సక్సెస్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా బ�
బీసీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవ్వగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట ధర్నా కార్యక్రమాలను న�
రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.2,610 కోట్లు సమకూరింది. శనివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
బీసీ బంద్తో మొదలైన ఈ పోరు ఆరంభం మాత్రమే.. 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించేదాకా భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భూకంపం సృష్టించైనా రిజర్వేషన్లను సాధించుకుంటాం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్�
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.
రామన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని �
RTC | బీసీల బంద్తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్కు పరిమితయ్యాయి.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం శనివారం చేపట్టిన బంద్ కోదాడలో విజయవంతమైంది. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కోదాడలో సిపిఐ, సిపిఎం, బీసీ సంఘాలతో కలిసి బీఆర్ఎస్. కాం�
42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం తలపెట్టిన బీసీల రాష్ట్ర బంద్ టేకులపల్లి మండలంలో శనివారం విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర
కోరుట్ల పట్టణంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బంద్ సందర్బంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కాగా ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. ఆ�