రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభలో లేకపోవడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఇద�
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో బీసీ సంఘాల నేతలు శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓబీసీ జాతీయ మహాసభలో పాల్గొనేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడ�
రేపు కొమురవెల్లికి ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గోపు సదానందం తెలిపారు. గురువారం కొమురవెల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీస�
MLC elections | ఈ నెల 26న జరిగే జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) బీసీలను గెలిపించుకుందామని బీసీ సంఘం నాయకులు కోరారు.
కుల గణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన ఒక బూటకమని, సర్వే నివేదిక తప్పుల తడక అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ
‘నమ్మి ఓటేస్తే నమ్మకద్రోహం చేస్తారా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బడుగుజీవులు. తాము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని, వాటికి చట్టబద్ధత కల్పిస�
ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణన పూర్తి చేయకుండానే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుంటుందని బీసీ సంఘాల నేతలు, బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశా�
రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతమేనంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ వర్గాల ప్రజలు, ఆ సంఘాలు నాయకులు భగ్గుమంటున్నారు. గత నవంబర్లో చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తిస్థాయిలో జరపకుండానే ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.2 శాతమే ఉన్నట్లు చెబుతుండడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో అన్యా యం చ�
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇంటింటి సర్వే గణాంకాలపై సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 96.9 శాతం సర్వే పూర్తిచేశామని, 3.1 కుటుంబాల వివరాలను సేకరించలేదని చెప్పడంపై త�