సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో పూలను పూజించే గొప్ప పండుగ, సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తె�
నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఆడి పాడి సందడి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాన్సువాడలో ఈ నెల 25న బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నామని, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ప�
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని �
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ బస్తీలను పట్టించుకోక, నాలాలు శుభ్రం చేయకపోవడం వల్లే నాలా�
మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు.
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పాడి పంటలనూ ఉయ్యాలో.. చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ” అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. ఆదివారం పెత్రమాస సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల వేడుకను సంబురంగా జ
బతుకమ్మ పండుగకు పైసల్లేవు.. గ్రామాల్లో వీధి లైట్లు, చెరువుల వద్ద మొరం పోసి చదును చేయడం, శానిటేషన్, తదితర ఏర్పాట్లు ఎలా చేయాలని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావ
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ఆదివారం రాయపర్తిలోని రెండు ప్రైవేట్ దుకాణాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. బతుకమ్మ
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి, విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎస్ ఫౌండేషన్ చైర్మన్, సూర్యాపేట శాస
హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఈ సారి మంత్రుల అత్యుత్సాహం.. హడావుడి.. తడబాటుతో వెలవెలబోయాయి. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఆడిపాడే ఆడబిడ్డల్లో అసహనం కనిపించ�