తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొలిరోజు ఆదివారం (ఎంగిలి పూల బతుకమ్మ) గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండగగా సాగింది.‘ చిత్తూ చిత్తూల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ మహిళలు ఆడి�
Bathukamma | ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు సూర్యాపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవేడుకల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాల�
పోలీసుల అత్యుత్సాహంతో మహిళలు శనివారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రంలో మహిళలు సౌండ్ బాక్స్ పెట్టుకొని బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ.. బతుకమ్మ �
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచే బతుకమ్మ సంబురాలు శనివారం కూకట్పల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆచారం ప్రకారం ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
మేకలతండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, మహిళా బోధనా సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే బతుకమ్మ (పూల పండుగ) నేడు ప్రపంచ వ్యాప్తమైంది. రాష్ట్రంలో అశ్వయుజ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ప్రారంభమై.. తొమ్మిది రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో వేడుకలు
తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా తీరొక్క పూలతో భాగ్యనగరం మురిసిపోయింది. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన బతుకమ్మలు మహిళల కళాభిరుచిని చాటి చెప్పాయి. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూల జాతర గురువారం సద్దుల బతుకమ్మతో ముగిసింది.
రాష్ట్రంలో బతుకమ్మ ఆడబిడ్డల పండుగని, అలాంటి పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని మక్తల్ మాజీ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణ మండల కేం ద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సద్దు ల బతుకమ్మ వేడుకలకు
సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) అ