ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండలో ఉంటూ, ఒక్కో యుద్ధకాండనూ నేర్చుకుంటున్నాడు. తన గురువు నాగంభట్టు ద్వారా మిత్రుడు త్రిపుర శెట్టిని కలుసుకున్నాడు. అతను తాళపత్ర ప్రతుల ఉత్పత్తిదారుడు.
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప అనుమకొండ జీవితం.. ఒక సామాన్యుడిలా మొదలైంది. మావటి సుబుద్ధితో కలిసి యుద్ధ శిక్షణశాలకు వెళ్తూ, ఒక్కో యుద్ధకాండలో ఆరితేరుతున్నాడు.
ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది.
చౌండ ఇంటినుంచి బయటికి వచ్చిన జాయప.. అనుకోకుండా సుబుద్ధిని కలుసుకున్నాడు. జాయప పెద్దల గుర్తింపులో లేడని గుర్తించిన సుబుద్ధి.. అతణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు.
సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుప�
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో క�
రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అన్ని పండుగులను అంగరంగవైభవంగా నిర్వహిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నది. బతుకమ్మ, రంజాన్ను పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న క్రమంలోనే �
ఇల్లు కాలి బూడిదైనా..ఐలమ్మ కొడుకులు నోరు మెదపలేదు. కానీ, తమ సోదరిపై రజాకార్లు అత్యాచారానికి పాల్పడినప్పుడు ఉడుకునెత్తురుతో ఊగిపోయిండ్రు. పోయి గా పట్వారి ఇంటిని కూల్చేసిండ్రు. అటెన్క గా జాగల మక్కజొన్న పం�
Bathukamma | ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిన్లాండ్లో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 2న జరిగిన ఈ వేడుకలకు ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి 400 మంది హాజరయ్యారు. చిన్నా�