దేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే
Jaya Senapathi | జరిగిన కథ : అనుమకొండలోలాగే వెలనాడు సమాజంలో తిరగాలనీ, ప్రజలతో మిళితం కావాలని అనుకున్నాడు జాయపుడు. చతుష్పథాల వద్ద, వెలివాడల్లో.. తిరుగుతూ లోకధర్మి, నాట్యధర్మి.. రెండూ అవలోకించాలని నిర్ణయించాడు.
ప్రయాగలో చింతామణి అనే భోగకాంత ఉండేది. ఆమె భోగకులానికి చెందినదే కానీ, వేశ్య కాదు. చాలా శృంగార శతకాలు, కామతంత్రాలను చదువుకుంది. వాటితోపాటు సాహిత్యాన్ని మధించింది.
ఏ నాగరికతను సృష్టించినా మానవుని దృష్టి యావత్తూ పరిసర ప్రకృతిమీదికే వ్యాపించుతున్నది. కట్టెదుట కనిపించుతున్న తాత్కాలిక సమస్యలను మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాము. తాత్కాలికంగా ఏర్పడ్డ ఆ బాధలకు పరిష్క
జరిగిన కథ : తన కొడుకు హరిహరుని మీద రాజవైద్యుని సహాయకుడు కొండుభొట్లు విషప్రయోగం చేసినట్లు అక్క నారాంబ చెప్పడంతో తీవ్ర ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కొండుభొట్లు హత్య కూడా అంతఃపుర ప్రయోగమేనని తెలిసి మ్రా�
Jaya Senapathi | జరిగిన కథ : ఆస్థానవైద్యుడు తిరునగరిభొట్లు అనుచరుడు కొండుభొట్లును ఎవరో చంపి.. జాయపుని పురనివాసం ముందు పడేసి పోయారు. ఆ శవాన్ని చూసి తెల్లబోయాడు జాయపుడు. నారాంబ కొడుకు, జాయపుని మేనల్లుడు హరిహరదేవుడు అ�
ఒకప్పుడు కిలోబైట్ల (కేబీ)లో ఉండే ఫొటోలు.. ఇప్పుడు మెగా బైట్ల (ఎంబీ)లోకి మారిపోయాయి. ఇక సినిమాలైతే.. గిగా బైట్లలోనే ఉంటున్నాయి. హై రిజల్యూషన్ ఫొటోలు, 4కే సినిమాలను కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో స్టోర్ చేసుకో�
చిన్ననాటి పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటుంది. నా అనుభవాలు పగవారికి కూడా కలుగకూడదనే నా అభిలాష. గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన జన్మించాను. మా నాన్నగారికి సంగీతంలో మంచి ప
రేడియో మోగింది.. యక్షగానాలు మందగించాయి. టీవీ వచ్చింది.. తోలుబొమ్మలు చిన్నబుచ్చుకున్నాయి. సినిమా రంగులద్దుకుంది.. ఒగ్గు కథలు తగ్గిపోయాయి. దృశ్య మాధ్యమాలు జనాలకు దగ్గరయ్యే కొద్దీ.. జానపద కళలు అదృశ్యమవుతూ వచ�
జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమ�
చించినీపురంలో భోజకుడనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లకు పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్న పేర్లు పెట్టుకున్నాడు. పెళ్లి వయసుకు చేరుకున్న తన కుమార్తెలకు భోజకుడు తొందరపడి.. సర�
ఆనందకరమైన సంఘటనలను ఎలా గుర్తుచేసుకుంటామో.. కొన్నిసార్లు మనల్ని భయపెట్టే సందర్భాలు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సంఘటనే ఇది. జరిగింది ఏప్రిల్ 28, 1980.