Crime News | శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం వంశధార నదిలో స్నేహితులు స్నానానికి వెళ్లిన వీరిలో కృష్ణచైతన్య(22) , దేవిప్రసాద్ (23) అనే ఇద్దరు యువకులు ఈత రాక నీటిలో మునిగిపోయారు.
తలకు నూనె పూసుకోవడం, ఒంటికి నూనె పట్టించుకోవడం సర్వసాధారణం. అయితే, ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లే అయినా.. స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటానంటే ఇంట్లో పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
Man Thrashed By Locals | ఒక మహిళ స్నానం చేస్తుండగా ఒక వ్యక్తి మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ మహిళ గమనించి కేకలు వేయడంతో స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. కరెంట్ స్తంభానికి అతడ్ని కట్టేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసు�
Ap Crime News | శ్రీకాకుళం జిల్లా నాగావళి నది (Navavali river) లో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతు కాగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు.
మెట్రో రైళ్లలో ప్రయాణీకుల డ్యాన్స్ పెర్ఫామెన్స్, సీటు కోసం సిగపట్ల వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్గా న్యూయార్క్ ట్రైన్లో ఓ వ్యక్తి ప్రయాణీకుల ఎదుటే స్నానం చేసిన
కృష్ణానదిలో స్నానం చేసే క్రమంలో యువకుడు గల్లంతైన ఘటన సోమవారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్నది. ఎస్సై గోకారి కథనం మేరకు.. హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక నిమజ్జనంలో
భార్య, కొడుకు చనిపోయినా శరీరంపై చుక్కనీరు పడనీయలే బీహార్వాసి రామ్ వింత శపథం పాట్నా, జూలై 30: డిసెంబర్ 31 రోజు రాత్రి కొత్త నిర్ణయాలు తీసుకోవడం సామాన్యులకు సాధారణమే. మద్యం ముట్టను.. ఉదయాన్నే జాగింగ్ చేస్త�
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఎలాంటి వీఐపీ సంస్కృతి లేదని ఆ రాష్ట్ర మంత్రి నంద గోపాల్ గుప్తా అలియాస్ నంది తెలిపారు. దీనిని తెలియజేసేందుకు ఒక గ్రామస్తుడి ఇంట్లో ఆయన స్నానం చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ �
నెహ్రూ జువలాజికల్ పార్క్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. మరో వైపు ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఎన్క్లోజర్లో జంతువులు వేసవి తాపాన�