పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
మహిళల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అందుకోసం రాష్ట్రంలో 372 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు అన్ని ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి పనులు బొల్లారంలో వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. �
సీజనల్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా డెంగీ, మలేరియా, ఫ్లూ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, సేవల్ని మరింత చేరువ చేస్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటళ్లను తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా మెడికల్�
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు వస్తే వైద్యుడిని సంప్రదించేందుకు సమీపంలో దవాఖానలు ఉండేవి కాదు. యూపీహెచ్సీలు లేదా జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లే గత�
Minister Talasani | పేదలకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ�
Minister Gangula | రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానాలు ప్రారంభించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు .
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గం గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కమ్యూనిటీలో, జాంబాగ�
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసిందని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) తెలిపారు.
రాష్ట్రంలో వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు ఓల్డ్ విలేజ్లో నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �
వైద్యం ఖరీదైంది. ముఖ్యంగా పట్టణ పేదలు అత్యవసర సమయంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేనేలేదు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్
పల్లె ప్రజలకు పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే వ్యా�