పల్లె ప్రజలకు పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే వ్యా�
పేదల ఆరోగ్యానికి సర్కారు పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
బస్తీ దవాఖానలో నిర్మాణాల కూల్చివేత ఖిలావరంగల్, ఆగస్టు 1: మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూంను అందరు చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన�
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో
రాజన్న సిరిసిల్ల, మే 23 నమస్తే తెలంగాణ : సిరిసిల్లలో నిర్మిస్తున్న బస్తీ దవఖానాను జూన్ 2 లోగా అందుబాటులోకి తేవాలని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం పురపాలక సంఘం పరిధి�
ఉమ్మడి జిల్లాకు ఏడు మంజూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు చర్యలు కరీంనగర్కు రెండు కేటాయింపు ప్రాంతాల ఎంపికపై అధికారుల దృష్టి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం ప్రజారోగ్యమే లక్ష్యంగా సర్కారు దవాఖానలను బ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగంగా పాలమూరులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రైవేటుకు దీటుగా బస్తీ దవాఖానలుగంగానగర్లో రోజుకూ వంద మందికి పైగా వైద్యసేవలుహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు గోల్నాక, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అ�
గడ్డిఅన్నారం బస్తీ దవాఖానాలో కార్పొరేట్ వైద్యసేవలు వారానికి 500-600 వందల మందికి ఓపీ సేవలు టెలీమెడిసిన్ ద్వారా వైద్యం మలక్పేట, ఏప్రిల్ 19: పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న సంకల్ఫంత
నిత్యం వంద మంది రోగులకు వైద్య చికిత్సలు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ కరోనా జాగ్రత్తలపై రోగులకు అవగాహన బస్తీ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్ నెహ్రా సుల్తాన్బజార్, ఏప్రిల్ 18 : కార్పొర�
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న బస్తీ దవాఖానల సేవలు మరింత విస్తరించనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలో ఇప్పటికే 15 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా తాజాగా మరో 2 బస్త�
ఏకకాలంలో సాధారణ, కొవిడ్ పరీక్షలు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలు ఉధృతం సీజనల్, కొవిడ్ లక్షణాలు ఒకేలా ఉండడంతో రద్దీ పీపీఈ కిట్లు ధరించి సిబ్బంది సేవలు పలు దవాఖానల్లో కరోనా టీకాలు కూడా.. నిరుపేదలు,
ఊకదంపుడు ఉపన్యాసాలు.. ఉత్తుత్తి హామీలతో ఆర్భాటం చేసేవారిని మాటలతో కోటలు కడతారు అంటుంటారు. ఈ నానుడిని ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కూడా ఆపాదిస్తుంటారు. కానీ ఏ ఎన్నికల్లో కూడా ఆధునిక వైద్య సేవలపై ప్రగల్భాల