దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంగారెడ్డి ప్రజల కల. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడగానే సీఎం కేసీఆర్ సంగా�
అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
పట్టణాల నుంచి పల్లె ల వరకు సత్వర వైద్య సహాయాన్ని అందించి ఆరోగ్య తెలంగాణను సాధించే దిశగా బస్తీ దవాఖానలను ఆచరణలోకి తీసుకువచ్చామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంన�
Minister Srinivas Yadav | ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ, జాంబాగ్ డివిజన్లో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభి�
Basti Dawakhana | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ
పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం
బస్తీ వైద్యం మరింత విస్తరించనుంది. ఫలితంగా ప్రాథమిక వైద్యం ప్రజలకు మరింత చేరువ కానుంది. గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 73 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పీహెచ్సీలతో పాటు బస్తీ దవాఖానల్�
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలను పట్టణాల్లోని మురికివాడలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దుతున్న ప
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
Basti Dawakhana |బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు
పేదప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, బస్తీ దవాఖానలతో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన