Basti Dawakhana | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ
పేదల సుస్తీని నయం చేసే బస్తీ దవాఖానలు నేడు దోస్తీ దవాఖానలుగా మారాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం
బస్తీ వైద్యం మరింత విస్తరించనుంది. ఫలితంగా ప్రాథమిక వైద్యం ప్రజలకు మరింత చేరువ కానుంది. గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 73 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పీహెచ్సీలతో పాటు బస్తీ దవాఖానల్�
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలను పట్టణాల్లోని మురికివాడలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దుతున్న ప
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
Basti Dawakhana |బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు
పేదప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, బస్తీ దవాఖానలతో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
Minister Harish Rao | రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే 2 వేల పల్లె దవాఖానాలను ప్ర