సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
బస్తీ నుంచే ‘సూపర్ స్పెషాలిటీ’ వైద్యం 80 బస్తీ దవాఖానల ద్వారా సేవలు ఆన్లైన్ కన్సల్టేషన్కు మరో 71 వైద్యశాలలు సిద్ధం థర్డ్ వేవ్ వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యశాలకు వెళ్ల�
సికింద్రాబాద్, జనవరి 5: కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయదల్చిన బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారును ఎమ్మెల్యే సాయన్న ఆదేశించారు. బుధవారం కార్ఖానాలోని తన క్�
CM KCR | కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లోని అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ఠపరచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర వైద్యాధికారులను �
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం కేసీ�
Basti Dawakhana | పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆరోగ్య వ్యయం రాజ్యసభలో స్వయంగా వెల్లడించిన కేంద్రం హిమాచల్, కేరళ తర్వాత 3వస్థానం మనదే పెద్ద రాష్ర్టాల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ మనిషికి అత్యంత ముఖ్యమైన అవసరాలేంటి? కూడు, �
ఆకలి, ఆరోగ్యం.. ఈ రెండింటి సమాహారమే మానవ జీవితం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిబద్ధతతో కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఆ క్రమంలోనే ప్రభుత్వ దవాఖానలను సకల సౌకర్యాలతో తీర
Telangana | కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదు. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మన దరి చేరదు. కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి
గడ్డిఅన్నారం బస్తీ దవాఖానాలో కార్పొరేట్ వైద్యసేవలు వారానికి 500-600 వందల మందికి ఓపీ సేవలు టెలీమెడిసిన్ ద్వారా వైద్యం మలక్పేట, ఏప్రిల్ 19: పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న సంకల్ఫంత
నిత్యం వంద మంది రోగులకు వైద్య చికిత్సలు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ కరోనా జాగ్రత్తలపై రోగులకు అవగాహన బస్తీ దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్ నెహ్రా సుల్తాన్బజార్, ఏప్రిల్ 18 : కార్పొర�
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న బస్తీ దవాఖానల సేవలు మరింత విస్తరించనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలో ఇప్పటికే 15 బస్తీ దవాఖానలు సేవలందిస్తుండగా తాజాగా మరో 2 బస్త�