బస్తీ దవాఖానల్లో సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను న�
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్గా తేలింది.
నల్లగొండ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 26లోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ మంగళవా
బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయి�
Rangareddy | తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడ బస్తీ దవాఖానలో గత రెండు సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన రమావత్ సరోజను ఉద్యోగానికి రావొద్దంటూ ఇటీవల బస్తీ దవాఖాన డాక్టర్లు చెప్పడంతో ఆమ�
Basti Dawakhana | కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడంతో.. రోగులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
Public Voice | పొద్దుగాల పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాక డాక్టర్లు ఉంటున్నరు. దగ్గు, జెరం, షుగర్, బీపీ గోలీలు ఉత్తగనే ఇస్తున్నరు. గర్భిణులకు టెస్టులు చేస్తున్నరు. బలం గోలీలు ఇస్తున్నరు. ఈడికి వచ్చె ఓపిక లేకపోతె ఫ
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రేటర్ పరిధిలోని 259 బస్తీ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల�
దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) �
ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంగారెడ్డి ప్రజల కల. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడగానే సీఎం కేసీఆర్ సంగా�
అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
పట్టణాల నుంచి పల్లె ల వరకు సత్వర వైద్య సహాయాన్ని అందించి ఆరోగ్య తెలంగాణను సాధించే దిశగా బస్తీ దవాఖానలను ఆచరణలోకి తీసుకువచ్చామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంన�
Minister Srinivas Yadav | ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ, జాంబాగ్ డివిజన్లో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభి�
Basti Dawakhana | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ