ఎగువన భారీ వర్షాతో బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది.
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్పై దాడి ఘటనలో తహసీల్దార్ ఎదుట పూజారిని బైండోవర్ చేయడం అన్యాయమని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి చేసిన వ్య�
నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సమ
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి జరిగినట్టు తేలింది. దాడి ఘటన సీసీ టీవీ పుటేజీతో ఆ విషయం బయటపడింది. పూజారిపై నూకం రామారావు దాడికి దిగిన వీడియో పుటేజీ స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్�
తనపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించి, న్యాయం జరిగేలా చూడాలని నిర్మల్ జిల్లా బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి పేర్కొన్నారు. గురువారం ఆయన బాసరలో విలేకరులతో మాట్లాడారు. సంప్రదాయంగా వస్తున్న అమ్మవార�
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై బుధవారం సాయంత్రం ఆంధ్రా స్వాములోరి అనుచరుడు దాడి చేశాడు. రోజూ మాదిరిగానే వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. తమ జోలికి వస్తే చం�
బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు వెండివీణను బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్య భారతి గ్లోబల్ హై స్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి సంతోష్ దంపతులు అమ్మవారికి రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర (Basara) శ్రీ సరస్వతీ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Basara Temple | నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఇవాళ ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జామునే శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CM KCR | రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను ఈ అంశాలపై నిలదీయాలని కేసీఆర్ ప్
CM KCR | తెలంగాణ పదేండ్ల కింద రాష్ట్రమైంది.. కానీ పొరుగున ఉన్న మహారాష్ట్ర 70 కింద రాష్ట్రం అయింది.. మన కంటే వారే మంచిగా ఉండాలి..? మరి ఎందుకు లేరు.. దీనికి కారణం ఏందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. సరైన ప్�
CM KCR | ఎన్నికల్లో విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సరైన పార్టీకి ఓటు వేస్తేనే సరైన భవిష్యత్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
CM KCR | బాసర సరస్వతి దేవి కొలువైన ఈ పుణ్యభూమికి శిరస్సు వంచి నమసరిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అ�
సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం, ఎమ్మెల్యే విఠల్రెడ్డి నిరంతర శ్రమతో ముథోల్ నియోజకవర్గం అభివృద్ధి గమ్యాన్ని సాధించింది. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయా�