బాసర ఆలయ పునర్నిర్మాణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గర్భగుడి విస్తరణ, ప్రాకార మండపం వెడ
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ (Basara Temple) పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాసర సరస్వతీదేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద�
Basara Temple | నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఈ నెల 25న కేతుగ్రహ సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని మూసి వేయన్నుట్లు ఈవో సోమయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
బాసరలో నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. చివరి రోజు సరస్వతీ అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు.
నిర్మల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారికి గురువారం భక్తులు తంజావూరు వీణను బహూకరించారు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన సరస్వతీ ఉపాసకులు ఉమాపతి బాలాంజనేయ శర్మ జ్ఞాపకార్థం ఆయన సతీమణి జాన�
ఆధారాలను బట్టి గుర్తించిన పరిశోధకులు ఇంతకాలం పార్వతీదేవిగా పూజలు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బాసర పుణ్యక్షేత్రంలో మరో సరస్వతి విగ్రహాన్ని చారిత్రక పరిశోధకులు గుర్తించారు. పాపహరేశ్వర దేవాల
Basara Temple | బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 51.77 లక్షలు వచ్చిందని ఆలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఆదాయం 39 రోజులది మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు. గుర్తు
బాసర : బాసరలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వరోజు సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించారు. అమ�
బాసర, అక్టోబర్ 12: నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో సరస్వతీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి మూలా నక్షత్ర పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి అల్
అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఐకేరెడ్డి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,నిజామాబా
మంత్రి ఐకే రెడ్డి | శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.