ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆర్థిక సహకారం అందించి అండగా ఉంటుందని, విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంక�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజన�
మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లగొండ నిఖిత బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైనట్లు హెచ్ఎం సంపత్కుమారాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మల్యాల మోడల్ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులకు బాసరలోని ఐఐఐటీలో (Basara IIIT) ప్రవేశం లభించింది. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు చాలా పోటీ ఉన్నప్పటికీ తమ విద్
నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ (Basara IIIT) వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా మంత్రులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెండు రోజులుగా నిర్మల్ �
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మండిపడ్డారు. సమస్యలు ప�
Basara RGUKT | బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నా�
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విషాదం చోటుచేసుకున్నది. పీయూసీ సెకండియర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీ, తెలంగాణ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకలను ఈ నెల 10 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు ఆటా వేడుకల చైర్మన్ జయంత్ చల్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Basara IIIT | ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ను బాసర ఆర్జీయూకేటీ బుధవారం విడుదల చేసింది. 6 ఏండ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 19వ తేదీ వరకు అర్హులైన విద్య�
Minister KTR | అవును... రాజకీయ నాయకులు కూడా మనుషులే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామాను ప్రకటించారంటూ న్యూయార్క్ టైమ్స్ ట్విట్ట