Minister KTR | అవును... రాజకీయ నాయకులు కూడా మనుషులే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామాను ప్రకటించారంటూ న్యూయార్క్ టైమ్స్ ట్విట్ట
నిర్మల్ జిల్లాలోని సెయింట్ థామస్ పాఠశాలలో 9వ తేదీ నుంచి 11 వరకు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ, రాష్ట్ర స్థాయి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
RGKUT | ప్రభుత్వ స్కాలర్షిప్నకు అర్హతలేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40 శాతం మినహాయ�
Minister KTR | బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న డిమాండ్లను పరిష్కరించాలని మీరు చేసిన ఉద్యమం తనకెంతో నచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన సం
Minister KTR | బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలు, వివిధ అంశాల పైన తనక
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్
హైదరాబాద్ : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇ
నిర్మల్, ఆగస్టు 1: బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాలయ కల్పనకు నాణ్యమైన విద్యా బోధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవ
అభినందించిన ఇంచార్జి వీసీ, డైరెక్టర్ సతీశ్కుమార్ బాసర, జూలై 22: బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తంగళ్లపల్లి నిఖిల్కు రూ.65 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. బహ�
నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నార
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యద�
ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ట్రిపుల్ ఐటీ, బాసర) లో పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు బాసర ట్రిపుల్ ఐటీ ఒక ప్రకటన విడ�